Month: May 2025

పెదపాడు గ్రామం లైఫ్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి 13-05-2025 :- జోడించడం గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో జిల్లా పెద్దపాడు గ్రామంలోని మహిళా సాధికారత పైన అవగాహన సదస్సు కలుగజేశారు మహిళలు ఇంటికి పరిమితం కాకుండా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి…

జడ్పీ రోడ్ లో ఇండియన్ బజార్ సూపర్ మార్కెట్ ప్రారంభం

హస్తినాపురం. మన న్యూస్ :- ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని జడ్పీ రోడ్ భవిష్య స్కూల్ పక్కన మొహమ్మద్ నజీర్, మొహమ్మద్ చాంద్ పాషా నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బజార్ సూపర్ మార్కెట్ ను సోమవారం మాజీ…

హోరా హోరిగా ఒడ్డెపల్లిలో కుస్తీ పోటీలు

మనన్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామంలో ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ తల్లి వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక బిచ్కుంద నారాయణఖేడ్ జహీరాబాద్ తదితర ప్రాంతాల…

జీసస్ గాస్పెల్ చర్చిలో ఉచిత కంటి వైద్య పరీక్షలు.

తవణంపల్లి మే 12 మన న్యూస్: మండల కేంద్రంలోని జీసస్ గాస్పెల్ చర్చిలో సోమవారం ఉచిత కంటి వైద్యం శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి జీసస్ గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీ ట్రస్ట్ చర్చి పాస్టర్ ఏసు ఆధ్వర్యంలో ఉచిత…

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లోని పలు సమస్యల గురించి కలెక్టర్ ని, కమిషనర్ ని కలిసిన జనసేన నాయకులు గునుకుల కిషోర్

మన న్యూస్ ,నెల్లూరు ,మే 12: నెల్లూరునగరంలో ఏడు బాక్స్ టైప్ బ్రిడ్జిలు శాంక్షన్ చేసి 8 సంవత్సరాల గడిచినప్పటికీ కార్యాచరణ కాలేదు…స్థానికంగా ట్రాఫిక్ సమస్యలు నివారించాలంటే…వాటి నిర్మాణం త్వరితగతిన నిర్మించాలని… కలెక్టర్ ,కమిషనర్ కోరారు.రెండవ డివిజన్లో దశాబ్దాలుగా మాలలు బరియల్…

శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి……. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,రాపూరు, మే 12:- పెంచలకోన నరసింహస్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి- స్వాగతం పలికిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ అధికారులు- స్వామి ఆశీసులు సీఎంపై మెండుగా ఉండాలని ఆకాంక్షశ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంట్‌…

సమన్వయంతో కలిసి పనిచేసి మంచి పేరు తీసుకురావాలి………నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 12:ఇటీవల వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో నూతనంగా చేరిన నాయకులు, ఇదివరకే టిడిపిలో ఉన్న నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్టీకి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి మంచి పేరు తీసుకురావాలని నెల్లూరు ఎంపీ…

తెలుగుదేశం పార్టీలోకి చేరిన నెల్లూరు రూరల్ నవలాకులతోట వైసిపి నాయకులు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 12: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం 1వ డివిజన్, నవలాకులతోటకు చెందిన వైసీపీ నాయకులు ఓట్ల పురుషోత్తం, చింతా సుబ్రహ్మణ్యం, వినుకొండ గోవింద రావు, పావేటి బాల చిన్నయ్య, దార్ల వెంకట రత్నం,…

అలగనాధ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,విడవలూరు ,మే 11:విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో వెలసి వున్న అలగనాధ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక…

త్రిపురాంతక స్వామి సేవలో తరించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,బుచ్చిరెడ్డిపాలెం ,మే 11:బుచ్చిరెడ్డి పాళెం మండలం వవ్వేరు గ్రామంలో ఆదివారం వైభవంగా నిర్వహించిన త్రిపురాంతక స్వామి వారి కళ్యాణోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు ఆమెకు…