Month: May 2025

పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలో సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, పొదలకూరు, మే 19 :తోడేరు అబ్బాయి చాలా బుద్ధిమంతుడంట.బెయిల్ కోసం ఏకంగా సుప్రీంకోర్టుకే మస్కా కొట్టే యత్నం అని పొదలకూరు మండలం మరుపూరు పర్యటన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.మరుపూరులో నిర్మాణం పూర్తయిన సిమెంట్…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మినీ మహానాడు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 19:*కిక్కిరిసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం.*జనంకి జవాబుదారీగా ఉందాం.*కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.*నిరంతరం ప్రజలమధ్యలోనే ఉందాం.*నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు.*పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి…

గూడూరులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు గుడ్లు, కూరగాయలు పంపిణీ

మన న్యూస్ ,గూడూరు ,మే 19 :తిరుపతి జిల్లా గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనమునందు వాకాటి రామమోహన్ దాతృత్వంలో ప్రతినెల మూడవ ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆదివారం ప్రోగ్రాం కి దాతగా…

కనిగిరి జలాశయ బాధితులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆర్థిక సహాయం

మన న్యూస్ ,కోవూరు ,మే 19:ఇటీవల కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన బాలురు నందు, చందు కుటుంబ సభ్యులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అండగా నిలిచారు. ఇటీవల బాధిత కుటుంబాన్ని పరామర్శించి 1 లక్ష ఆర్థిక…

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని ఖండించి, నిరసన తెలియజేసిన వైఎస్ఆర్సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున ,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు, మే 19: తీవ్రంగా గాయపడి నెల్లూరు షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తిరుపతికి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ ను జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున అలాగే విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్…

పిడుగు పడి ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వి.ఎం.థామస్

వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లె పంచాయతీ బండమీదఇండ్లలో ఉన్న శ్యామల, గంగాధర్ కుటుంబంపై శనివారం రాత్రి పిడుగు పడి ఇల్లు ధ్వంసమై ఆస్తి నష్టం సంభవించడంతో వెదురుకుప్పం మండలం టిడిపి నేత క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి…

పండగలా సర్వేపల్లి నియోజకవర్గ మినీ మహానాడు

మన న్యూస్ ,సర్వేపల్లి, మే 19:సర్వేపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి సోమవారం భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.జనసంద్రంగా మారిన వెంకటాచలం మండలం చెముడుగుంటలోని శ్రిడ్స్ కళ్యాణమండపం ప్రాంగణం.పెద్దాయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడుకు శ్రీకారం చుట్టారు .సర్వేపల్లి…

ఏలేశ్వరం ప్రింట్ మీడియా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రింట్ మీడియా సంఘం ఆర్థిక సహకారంతో,వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో…

విజయనగరంలో ఉగ్ర కుట్ర మూలాలు ? ఐసిస్ ఆదేశాలతో బాంబుల తయారీ..! రిమాండ్ రిపోర్టులో షాకింగ్..!

Mana News :- ఓవైపు కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే భారత్ లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామ శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి,ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మొహమ్మద్ ఖలేద్ లు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……