Month: May 2025

నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో మే 23 జరుగు నెల్లూరు పార్లమెంట్ మహానాడు ను జయప్రదం చేయండి…… తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి

మన న్యూస్, ఉదయగిరి ,మే 19 :*గ్రామాలలో గత ఐదు సంవత్సరాల లో వైసిపి పాలనలో చేయలేని అభివృద్ధిని,కూటమి ప్రభుత్వం 11నెలల్లో చేసి చూపించింది.*చంద్రబాబు నాయకత్వంలో పునర్వైభవం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్.*ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రమికంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యెక కృషి…

ప్రజాశక్తి విలేఖరి పై పేక్ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి – సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేష బాబ్జి డిమాండ్

Mana News :- ప్రజాశక్తి విలేఖరి ముమ్మిడి లక్ష్మణ్ ను కించపరుస్తూ, ఆయనను డీగ్రేడ్ చేస్తూ, అవమానం చేస్తూ ఫేక్ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.…

మగ్దుంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ .. కాంగ్రెస్…

పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ని సన్మానించిన ఈస్ట్రన్ ఛానల్ డిసీ చైర్మన్ పాశం శ్రీహరి రెడ్డి మరియు నీటి సంఘ సంఘాల అధ్యక్షులు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: నెల్లూరు రామలింగాపురం వద్దనున్న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో సోమవారం ఉదయం పెన్నా డెల్టా చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విడవలూరు ఈస్ట్రన్ ఛానల్, డిసీ చైర్మన్ పాశం శ్రీహరిరెడ్డి, నీటి…

ప్రభుత్వ భూములు ఆక్రమించాలను కొనేవాళ్లు ఆ ఆలోచన మానుకోవాలి…….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు, మే 19: ప్రభుత్వ భూములు ఆక్రమించాలనుకొనేవాళ్ళు ఆ ఆలోచన మానుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు .ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొంటామన్నారు .ఆ భూములను ప్రజోపయోగకరంగా మారుస్తామని…

నెల్లూరు నగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైయస్సార్సీపి పార్టీలో చేరికలు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: *టిడిపి,జనసేన ల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 కుటుంబాలు. *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే.. ప్రజలకు సముచిత న్యాయమని విశ్వాసం వ్యక్తం చేసిన కార్యకర్తలు.నెల్లూరు రాంజీ నగర్ వైసిపి ఆఫీసులో సోమవారం జిల్లా…

ముఖ్యమంత్రి సహాయ నిధి తొమ్మిది చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్

మన న్యూస్ ,గూడూరు ,మే 19:అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 12 లక్షల 98 వేల 788 రూపాయుల- 9 చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్.టీడీపీ తిరుపతిజిల్లా…

చల్లారావు ని అభినందించిన వర్మ

గొల్లప్రోలు మే 18 మన న్యూస్ :– గేట్ 2025లో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 111 వ ర్యాంకు సాధించిన కందా చల్లారావు ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ అభినందించారు.పిఠాపురం తెలుగు…

సుగుణమ్మకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు..

మన న్యూస్,తిరుపతి :– మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మకు తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విజయవాడలోని ఐలాపురం…

దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడికి తీవ్ర ఖండన – మాదిగ మహాసేన డిమాండ్

తిరుపతి, Mana News : మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ (మాల) ని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, నోట్లో మూత్రం పోసి అవమానించిన అగ్రకుల రౌడీ షీటర్లు మరియు కొంతమంది విద్యార్థుల పై కఠిన…