Month: May 2025

మహానాడులో బిఎంఆర్ ట్రావెల్స్ అధినేత బొడుగు మునిరాజా యాదవ్

మన న్యూస్,తిరుపతి మే 27 :- కడపలో మూడు రోజులపాటు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో తిరుపతికి చెందిన బి.ఎం.ఆర్ ట్రావెల్స్ అధినేత, ఏర్పేడు మండల టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గొడుగు మునిరాజా యాదవ్ మొదటిరోజు మంగళవారం…

చెందుర్తి అడ్డాగా అక్రమ ఆయిల్ హైరన్ వ్యపారంఅధికారుల అండ దండలు కాసులు

గొల్లప్రోలు మే 27 మన న్యూస్ :– డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో ఒకవైపు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతుంటే మరోవైపు అక్రమ వ్యాపారాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 16 వ నంబరు జాతీయ…

ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యం రహిత సమాజంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి -మద్యపానం వ్యతిరేక ప్రచార కమిటీ.

పిఠాపురం మే 27 మన న్యూస్ :- ఎన్టీఆర్ 103 వ జయంతోత్సవాలలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక మోహన్ నగర్ లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యానికి స్వయనిషేధం ప్రకటించుకుని జీవనం సాగిస్తున్న ,మోహన్ నగర్ వాసులను…

కడప మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్న గంగాధర నెల్లూరు టీడీపీ యువజన నేతలు

కడప, { వెదురుకుప్పం } మన న్యూస్ , మే 27 :- ఈ రోజు కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన యువ నేతలు విశేషంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగు యువత…

జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ అమ్మవారి తెప్పోత్సవం పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:జొన్నవాడ తెప్పోత్సవం సందర్భంగా సోమవారం జొన్నవాడ క్షేత్రంలో శివనామస్మరణలు ప్రతిధ్వనించాయి. బుచ్చిరెడ్డి పాళెం జొన్నవాడలో వైభవంగా నిర్వహించిన శ్రీకామాక్షితాయి అమ్మవారి తెప్పోత్సవంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో తెప్పోత్సవాన్ని…

జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :దక్షిణ కాశీ గా వెలుగుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ కామాక్షి దేవి,మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల లో భాగంగా నేడు జరిగిన కళ్యాణోత్సవం లో పల్లకి సేవ లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు…

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో రెండో పంటకు సాగునీరు నోచుకున్న రామచంద్రాపురం గ్రామం .

మన న్యూస్, కోవూరు:- రామచంద్రపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు 16 గంటల విద్యుత్ సరఫరాకు సమ్మతించిన అధికారులు.- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రామచంద్రపురం రైతులు.రోజుకు 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యే రామచంద్రపురం గ్రామంలో ఎమ్మెల్యే…

నెల్లూరులో సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ నుండి సమైక్యతా యాత్రలు ప్రారంభం

మన న్యూస్ , నెల్లూరుజిల్లా:ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలలో సమైక్యతను పెంపొందించాలి.పెహల్గాం దాడులలో చనిపోయిన మృతులకు మరియు యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు నివాళులు అర్పించిన సిపిఎం.రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడులకు మతం రంగు పులుమడం సరైనది కాదు అని సిపిఎం…

కడపలో జరుగునున్న మహానాడుకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు, అభిమానులకు , ప్రజలకు స్వాగతం_ సుస్వాగతం…. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్

మన న్యూస్, నెల్లూరు:*మే 27, 28 న నెల్లూరుజిల్లా నుంచి 1935 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. *బహిరంగ సభలో జిల్లా నుంచి 45 వేల మంది పాల్గొంటారు.*మహానాడు కేవలం పార్టీ నాయకులకే కాదు. యావత్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన దినం.*మహానాడులో…

కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మహానాడు పిలుపు

మన న్యూస్, కోవూరు:కడపలో మే27,28,29 తేదీలలో జరుగు తెలుగుదేశం పండుగ “మహానాడు”కు, కోవూరు నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ కమిటీల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు,…