కడప పహానాడుకు వెళ్ళుటకు ర్యాలీని ప్రారంభించిన వేమిరెడ్డి దంపతులు
మన న్యూస్, కడప /నెల్లూరు, మే 27: మహానాడులో పాల్గొనేందుకు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల ర్యాలీని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఘనంగా ప్రారంభించారు. కడపలోని విడిది కేంద్రం దగ్గర…