కడపలో జరుగునున్న మహానాడుకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు, అభిమానులకు , ప్రజలకు స్వాగతం_ సుస్వాగతం…. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్

మన న్యూస్, నెల్లూరు:*మే 27, 28 న నెల్లూరుజిల్లా నుంచి 1935 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. *బహిరంగ సభలో జిల్లా నుంచి 45 వేల మంది పాల్గొంటారు.*మహానాడు కేవలం పార్టీ నాయకులకే కాదు. యావత్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన దినం.*మహానాడులో పాల్గొనే వారి కోసం రవాణాతో పాటు అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాయి.నెల్లూరు నగరంలో సోమవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 న జరిగే రాష్ట్ర మహానాడు కి నెల్లూరు పార్లమెంటు ప్రజలకు స్వాగతం సుస్వాగతం తెలిపారు. మహానాడు కేవలం టిడిపి నాయకులకు కార్యకర్తలకు మాత్రమే కాదని యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన ముఖ్యమైన రోజని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకు పలు ముఖ్యమైన నిర్ణయాలు మహానాడులో తీసుకుంటారని పేర్కొన్నారు. 27, 28 తేదీల్లో పార్టీ ప్రతినిధుల సమావేశం, పలు తీర్మానాలు ప్రవేశపెడతారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి 1935 మంది ప్రతినిధులు మొదటి రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. మే 29 వ తేదీ నాడు జరిగే బహిరంగ సభలో నెల్లూరు పార్లమెంట్ నుంచి 45 వేల మంది పాల్గొంటారని తెలిపారు. టిడిపి నాయకుల కోసం కార్యకర్తల కోసం ప్రజల కోసం రవాణా తో పాటు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఉన్నారని అన్నారు.

  • Related Posts

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు.*వెల్లడించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .*ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా…

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర