రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన డైరెక్టర్ కొండ్రు మరిడయ్య..
మంత్రులను సన్మానిస్తున్న ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య...
మంత్రులను సన్మానిస్తున్న ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య...
మనన్యూస్,మక్తల్:నర్వ మండల కేంద్రంలోని పాతర్ చేడ్ గ్రామంలో బోలుబండ కుటుంబ సౌజన్యంతో ఏర్పాటుచేసిన అంబలి కేంద్రాన్ని గురువారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏటా అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తామని బోలుబండ కుటుంబ సభ్యులు తెలిపారు.…
మనన్యూస్,నెల్లూరు జిల్లా:ఉదయగిరిలోని నాగులబావిరికి చెందిన ఎస్.కె సమన్ అనే బాలిక తల్లిదండ్రులను కోల్పోయి అనాధ స్థితిలో ఉన్నప్పుడు షకీరా అనే మహిళ ఆ బాలికను చేరదీసి అన్ని తానై కన్న బిడ్డల సంరక్షిస్తూ చూసుకుంటున్న నేపథ్యంలో ఆ బాలికకు చదువుకు ఆటంకం…
మనన్యూస్,తిరుపతి:తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ పి.మునిరెడ్డి సతీమణి స్వర్గీయ పి శారదమ్మ శుభస్వీకరణ కార్యక్రమం వారి కుమారులు పి.సుధీర్ కుమార్ రెడ్డి,పి.నవీన్ కుమార్ రెడ్డి, భువన్ కుమార్ రెడ్డి,జీవన్ కుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో గురువారం మంగళం రోడ్డులోని ఓ…
అభయాంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ..! మనన్యూస్,కలిగిరి:కలిగిరి మండలం ఎరుకల రెడ్డి పాలెం లో షేక్ మస్తాన్ నూర్జహాన్ దంపతులచే సొంత నదులతో నిర్మాణం చేసిన వాటర్ ప్లాంట్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ…
కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా మనన్యూస్,చైతన్యపురి:డివిజన్లోని రేషన్ షాపులను సందర్శించిన బిజెపికార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసిచైతన్యపురి డివిజన్ లొ ఉన్న రేషన్ షాపులను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ రంగా నరసింహ…
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో వరి కోత మిషన్ లో 8 సంవత్సరాల బాలుడు జీవన్ మృతి.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఇటీవల కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా వాగు గున్నబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గున్నబాబును ఏలేశ్వరం మండల ఆర్యవైశ్యు సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ మేరకు గున్నబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ…
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) పట్టణంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల పాస్టర్ ఫెలోషిప్,సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో గురువారం శాంతియుత ర్యాలీ చేపట్టారు.తొలుత తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తాసిల్దార్ కు వినతిపత్రం…
బంగారుపాళ్యం ఏప్రిల్ 03 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుండ్ల కట్టమంచి అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం క్రింద అందజేసిన ఎండు ఖర్జూరంలో పురుగులు అని నాణ్యత లేదని చర్యలు తీసుకోవాలని వార్తకు స్పందించిన అధికారులు సరఫరాదారిని…