విశారదన్ మహారాజ్ లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్రాలు విడుదల
మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:నర్వ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలోలక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను విడుదల చేసిన ధర్మ సమాజ్ పార్టీ నేతలు. తెలంగాణలో బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన JSC ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష…