Month: April 2025

విశారదన్ మహారాజ్ లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్రాలు విడుదల

మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:నర్వ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలోలక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను విడుదల చేసిన ధర్మ సమాజ్ పార్టీ నేతలు. తెలంగాణలో బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన JSC ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష…

ఇతర రాష్ట్రాల నుండి నకిలీ సీడ్స్ ను రాకుండా చూడాలి.

మనన్యూస్,గద్వాల జిల్లా:రిపీట్ అఫెండర్స్ పై రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చెయ్యాలిరోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలి వాటి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలిజిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో “డా.జితేందర్,ఐపీఎస్., డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,…

సన్న బియ్యం ప్రారంభించిన ఎమ్మెల్యే

మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా నేడు నర్వ మండలంలోని కల్వల గ్రామంలో రేషన్ షాపులో రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వారితో పాటుగా…

వేసవి తరగతులు నిర్వహిస్తున్న పట్టించుకోనీ ఇంటర్ బోర్డు

శ్రీ చైతన్య,నారాయణ కళాశాలలకు వత్తాసుగా ఇంటర్ బోర్డు ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో వేసవి తరగతుల బహిష్కరణ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:ఇంటర్ కళాశాలల్లో వేసవి తరగతులు నిర్వహించవద్దని ఇంటర్ బోర్డ్ ప్రకటించిన నిబంధనలకు విరుద్ధంగా…

ధరూర్ మండల నూతన పోలీస్ స్టేషన్ భవనం కోసం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాష్ట్ర డిజిపి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రములో ధరూర్ మండల నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , రాష్ట్ర డిజిపి జితేందర్ , పోలీస్…

బియ్యపు గింజ పై శ్రీరామ నామo.శ్రీరామ నామమే మోక్షప్రదం, చక్రవర్తి ఆచార్యులు

మనన్యూస్,గద్వాల జిల్లా:శ్రీరామనవమి సందర్భంగా,బియ్యపు గింజ పై శ్రీరామ నామాన్ని లిఖించి శ్రీ రాములవారి కల్యాణోత్సవం లో, స్వామి వారి పాదాలు చెంత ఉంచడం, స్వామివారి కళ్యాణం జరిగే అక్షింతలలో ఆ బియ్యాన్ని సమర్పించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ.గత 15 సంవత్సరాలుగా బియ్యపు…

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు నెల 6 తేదీ నాడు ఆదివారం శ్రీ స్వయంభు ఆంజనేయ స్వామి దేవస్థానం లో సీతారాముల కళ్యాణం మహోత్సవం బ్రోచర్లు ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…

పేదల పెన్నిది సిఎంఆర్ఎఫ్.కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పేదల పెన్నిధి సిఎంఆర్ఎఫ్ అని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్ అన్నారు. ఆయన శుక్రవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నీరుడి అశోక్ 21వేలు,రీమా బాయి 32 వేలరూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ…

సుల్తాన్ నగర్ లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో చలివేంద్రాన్ని ఎంపీడీవో గంగాధర్ ప్రారంభించారు. వేసవికాలం దుష్ట గ్రామ ప్రజలతోపాటు రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులతో పాటు గ్రామ ప్రజల దాహాన్ని తీర్చే అందుకోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పరిధిలోని నర్సింగ్ రావు పల్లి,గోర్గల్ గ్రామాలల్లో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి తూకానికి పూజ చేసి…