Month: January 2025

అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించి,అమర రాజా విద్యాలయం 8వ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎంఎల్ఏ మురళీ మోహన్

తవణంపల్లి జనవరి 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో ఈరోజు పూతలపట్టు ఎంఎల్ఏ మురళీ మోహన్ రాజన్న ఫౌండేషన్ సౌజన్యoతో 25 కోట్ల వ్యయంతోనిర్మించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం అమర్…

మాజీ జెడ్పిటిసి వెంకటేష్ కుటుంబానికి అండగా ఉంటా… టిడిపి జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్

మన న్యూస్,గంగాధర నెల్లూరు గంగాధర నెల్లూరు న్యూస్… మాజీ జెడ్పిటిసి వెంకటేష్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు సి.ఆర్.రాజన్ తెలిపారు గంగాధర్ నెల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి వెంకటేష్ చిత్రపటానికి…

ఉత్తమ సేవ అవార్డు అందుకున్న డాక్టర్ శైలజ కు ఘన సన్మానం

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఉత్తమ సేవా పురస్కారాన్ని పొందిన ఏలేశ్వరం మండల వైద్యాధికారిని జి.ఎస్.ఎస్.కె శైలజ ను స్థానిక వైసిపి నాయకులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ వైయస్ఆర్సీపీ పార్టీ…

మిగిలిన సోయాబీన్ ను కూడా కొనుగోలు చేస్తాం మంత్రి హామీ.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు.మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో గత కొద్ది రోజుల నుండి సోయా కొనుగోలు కేంద్రం మూతపడటంతో సుమారు 8 వేల…

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా చల్లా జయ చంద్ర,ప్రధాన కార్యదర్శిగా నీరజాక్షలు

*మన న్యూస్, గంగాధర నెల్లూరు:-* ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం చిత్తూరులో జరిగింది. రాష్ట్ర నాయకత్వం తరఫున జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కడప జిల్లాకు చెందిన కామ్రేడ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి.…

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎట్టేరి దేవరాజులు

*మన న్యూస్ ఎస్ఆర్ పురం :-* ఎస్ఆర్ పురం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ 49.కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేఖరి ఎట్టేరి దేవరాజులు సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా స్థాయి ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా…

ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా భాస్కరరావు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: జిల్లా ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా కోమటి భాస్కరరావు కు అవార్డు లభించింది. ఈ మేరకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిఎం అండ్ హెచ్ ఓ ఎం…

పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:బోదాసు నర్సింలు,కేశయ్య,లింగన్నపేట్,మండలం గంభీరావుపేట్,రాజన్న సిరిసిల్ల జిల్లా,పి‌ఎస్ మాచారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినా విషయం ఏమనగా తన కొడుకు అయిన బోదాసు యెల్లంపేట్ గ్రామము,మాచారెడ్డి మండలంనకు చెందిన బోదాసు నందిని మమత తో 5సం.రాల క్రితం వివాహం గత…

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మనన్యూస్,గద్వాల:జోగులాంబ జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై సోమవారం గద్వాల పట్టణ పోలీసులు దాడులు చేశారు.గద్వాల పట్టణంలోని బసవన్న చౌరస్తా సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అకస్మికంగా దాడులు…

అనంత్ బజాజ్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ లో మెరిసిన మ్యాచ్ పాయింట్ క్రీడాకారులు

మనన్యూస్,ఎల్,బి,నగర్:అనంత్ బజాజ్ మెమోరియల్ తెలంగాణ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ అండర్ 11 గర్ల్స్ డబుల్స్ విభాగంలో మ్యాచ్ పాయింట్ అకాడెమీ క్రీడాకారిణులు లట్టాల శాన్వి,ఎవిలిన్ ప్రియాంక్ జోడి అద్భుతమైన ఆటతో బంగారు పతకం గెలుచుకున్నారు క్వార్టర్ ఫైనల్స్ లో గోపిచంద్…