Month: January 2025

గవర్నర్ ను కలిసిన వృక్ష జీవి డాక్టర్ మార్కండేయులు

మనన్యూస్,నాగోల్:గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ఆహ్వానం మేరకు వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు హాజరవడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ గవర్నర్ గౌరవనీయులు సుధా జిష్ణు దేవ్ వర్మాజీ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి…

ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కృషితో నియోజవర్గ అభివృద్ధి కొరకు తక్షణమే 4 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు

మనన్యూస్,కామారెడ్డి:నియోజకవర్గ అభివృద్ధి కొరకు MRR గ్రాంట్స్ లో బీటి రోడ్స్పునర్నిర్మాణం మరియు మరమ్మతుల.కొరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి కృషితో నియోజవర్గ అభివృద్ధి కొరకు తక్షణమే 4 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది క్యాసంపల్లి…

మా పూర్వీకుల భూములను కబ్జా చేస్తూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు

మనన్యూస్,కామారెడ్డి:గాంధారి మండల కేంద్రానికి చెందిన బంజ నాగయ్య వారసులైన బంజ శంకర్ అప్ప, బంజ సంగప్ప,బంజరాజప్ప లు తమ తాతల నాటి భూమి సర్వే నెంబర్ మూడులో ఉన్న స్థలాన్ని మండల కేంద్రానికి చెందిన బమన్ రవి అనే వ్యక్తి ఇతరులతో…

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన భిక్కనూర్ ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కైరం కొండ అంజయ్య

మనన్యూస్,కామారెడ్డి:భిక్కనూర్ గ్రామంలో ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కైరాం కొండ అంజయ్య జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కైరం కొండ అంజయ్య మాట్లాడుతూ బిక్కనూరు గ్రామంలో 18/1/2018 సంవత్సరంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ తీసుకోవడం జరిగిందని రూరల్…

చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షులుగా తవణంపల్లి కాణిపాకం వార్త రిపోర్టర్ ఆర్ చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

తవనంపల్లి జనవరి 27 మన న్యూస్ సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యాలయంలో ఎన్నికల అధికారులు సాటి గంగాధరం చల్లా జయ చంద్రల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షుడిగా ఆర్…

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదగా రమేష్ స్టూడియోస్ ఘన ప్రారంభం

Mana News :- ఈరోజు మణికొండలోని ఓయూ కాలనీలో రమేష్ స్టూడియోస్ ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన రమేష్ స్టూడియోస్ ఏర్పాటు ప్రారంభించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ…

నారాయణ పాఠశాలలో గణతంత్ర వేడుకలు

మనన్యూస్,తిరుపతి: శ్రీకాళహస్తి స్థానిక నారాయణ పాఠశాలలో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ జెండా పండుగని పురస్కరించుకొని విద్యార్థులు వివిధ రకాల స్వతంత్ర సమరయోధుల వేషధారణలు ప్రదర్శించడం జరిగింది అవేకాక విద్యార్థులు భారత రాజ్యాంగం గురించి…

76వ గణతంత్ర దినోత్సవ సందర్భగా AISF ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మనన్యూస్,తిరుపతి:అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శ్రీకాళహస్తి సమితి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ నందు విద్యార్థులతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి.ముని చందు…

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం

మనన్యూస్,నెల్లూరు:ఎన్టీఆర్ నగర్,మూడు జండాల సెంటర్ వద్ద ఆదివారం ఉదయం చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ 15 వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించినారు.ఈ సంస్థ అధ్యక్షుడు దాసరి వెంకటరమణ మాట్లాడుతూ జనవరి 26 ఈ సంస్థ 15వ…

గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నా నాయకులు

మనన్యూస్,తిరుపతి: 76వ గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతి అబూబకర్ షాది మహల్ నందు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే గారైన ఆరని శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగా జరుపుకున్నారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి…