తుంబపాల్యంలో రెవెన్యూ సదస్సు.తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో
బంగారుపాళ్యం,డిసెంబర్ 31 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలపరిధిలోని తుంబపాళ్యం గ్రామపంచాయతీలో మంగళవారం తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ తుంబపాల్యం రెవెన్యూ సదస్సులో రైతుల నుండి12…