Month: January 2025

మళ్లీ తెరపైకి నకిలీ నోట్ల మూట,నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ పోలీసులు

మనన్యూస్, కామారెడ్డి: జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ సంతోష్ కుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ…

సమాచార హక్కు చట్టం క్యాలెండర్స్ ఎమ్మార్వో చేతుల మీదుగా ఆవిష్కరణ

మనన్యూస్,కామారెడ్డి:నాగిరెడ్డిపేట మండల్ ఎమ్మార్వో చేతుల మీదుగా నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది సమాచార హక్కు చట్టం సంరక్షణ చట్టం 2025 క్యాలెండర్. వారి చేతుల మీదుగాప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత జవాబు దారితనం ఉండాలని బదులిచ్చారు సమాచార హక్కు చట్టం…

విశ్వేశ్వరరావు రాకతో జిల్లా బిజెపి మరింత బలోపేతం..ఉమ్మిడి వెంకట్రావు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం :జిల్లాలో భారతీయ జనతా పార్టీ బిక్కిన విశ్వేశ్వరరావు రాకతో మరింత బలోపేతం కాగలదని, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో…

అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ పట్టివేత

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం వాడి గ్రామం లో లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు అందాజా ఆరు గంటలకు వాడి విలేజ్ లోని లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగిందని…

రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,కర్మన్ ఘాట్:కర్మన్ ఘాట్ లోని గాయత్రి నగర్ చౌరస్తాలో రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ హైదరాబాద్ మహానగరంలో తన ఏడో శాఖను లాంఛనంగా ప్రారంభించారు.రాక్వెల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్ రాక్వెల్ ఫ్రాంచైజ్ యజమానులు…

ఉరివేసుకొని వలస ఆదివాసి ఆత్మహత్య పినపాక,ఉరివేసుకొని వలస ఆదివాసి ఆత్మహత్య

మనన్యూస్,పినపాక:కరకగూడెం పరిధిలోని నిలద్రిపేట వాలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజా.ఇడుమయ్య తండ్రి నంద వయస్సు 48సం,,అను వ్యక్తి మతిస్థిమితం లేక బర్లగూడెం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై చెట్టుకి ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు.మృతుని భార్య పోజ్జమ్మ పిర్యాదు మేరకు కరకగూడెం ఎస్ఐ…

రామిడి రాంరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యంబడంగ్పేట్

మనన్యూస్:జన హృదయనేత బడంగ్పేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రామిడి రాంరెడ్డి జన్మదిన వేడుకల్లో అల్మాస్గూడ మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం రమేష్,శ్రీకాంత్,సురేష్,గణేష్, రామారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవ చేసే రామిడి…

ప్రత్తిపాడు టిడిపి కార్యాలయం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పార్టీల తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ కోరారు.మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం .ఆడ బాలికలకు బంగారు భవితనిద్దాం….డా. డి. సునీత*

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాతీయ బాలిక దినోత్సవం ను ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు ,ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని…

గల్లా ఫుడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు మరియు ర్యాలీ

పూతలపట్టు జనవరి 24 మన న్యూస్ శుక్రవారం సాయంత్రం మన జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భముగా, పూతలపట్టు మండలం, గల్లా ఫుడ్స్ కంపెనీ వారిచే జాతీయ వారోత్సవాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడిగా మంగల్ ఇండస్ట్రీస్, అమర రాజా…