ఇ పాస్ ద్వారా ఎరువులు విక్రాయించాలి
మన న్యూస్ డిసెంబర్ 28:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ అన్నారు ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలతో…