Month: November 2024

గొడుగుచింత పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News :- వెదురుకుప్పం:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా…

దేవకి నందన వాసు దేవా చిత్రం చాలా బాగుంది

చిత్తూరు మన న్యూస్:- సనాతన ధర్మం, మాతృ ప్రేమను తెలియజేసే విధంగా దేవకీ నందన వాసుదేవ చిత్రం ను నిర్మించడం జరిగిందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు .. చిత్తూరు రాఘవ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న తన మనవడు గల్లా అశోక్…

టిడిపి సీనియర్ నాయకుడు కాంతారావుకి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నివాళి..**స్వయంగా పాడే మోసిన ఎం ఎల్ ఏ

పూతలపట్టు నవంబర్ 26 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం, పేట అగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు డి.కాంతారావు ఆకస్మిక మృతి పట్ల పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం…

ఫ్యాక్టరీ తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో మోకాళ్లపై ధర్నా

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం ఈ నెల 16న అర్ధాంతరంగా నిలిపివేసిన జీడిపిక్కలు ఫ్యాక్టరీ తెరిపించాలని మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై కూర్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రతిపాడు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు…

నూతన ట్రాన్స్ఫారని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: కరకగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా రేగళ్ల పంచాయతీ మాదన్నగూడెం లో ఎన్నో ఏళ్లగా కరెంటు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం దృష్టికి మాదన్నగూడెం గ్రామస్తులు తీసుకురాగా తక్షణమే…

కూనవరం పంచాయతీ నూతన కార్యాలయం కి శంకుస్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం

మన న్యూస్: మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీ లో ప్రజా పాలన విజయోత్సవాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమంలో పాల్గొని 20 లక్షణ అంచనా తో కూనవరం…

శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ…

డ్రంక్ అండ్ డ్రైవ్లో 6గురికి జరిమానా,ఒకరికి జైలు -బి.ఎస్.అప్పారావు*

(మన న్యూస్ ప్రతినిధి ) ప్రత్తిపాడు : ప్రత్తిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 7 గురిపై కేసులు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చగా ఒకరికి వారం రోజుల పాటు జైలు,ఆరుగిరికి రూ.10 వేల…

కాటేపల్లి గ్రామ పంచాయతీ లో భారత రాజ్యాంగ దినోత్సవం కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్,

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళ వారం భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ముందు భారత రాజ్యాంగానికి…

భూ తగాదాలో వ్యక్తి పై కర్రలతో దాడి చావు బ్రతుకుల మధ్య క్షత గాత్రుడు

మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వ్యవసాయ పొలం లో తగాదా జరగడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చావు బ్రతుకుల మధ్య విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాచిపెంట ఎస్సై వెంకట సురేష్ కథనం…