Month: November 2024

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికిన జనసేన పిఎసి మెంబర్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

Mana News;- ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు సోదరులు నారా రాంమూర్తి నాయుడు కర్మక్రియలకి వచ్చిన చంద్రబాబు ని తిరుపతి ఎయిర్పోర్ట్ నందు స్వాగతం పలికిన జనసేన పార్టీ PAC మెంబెర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్.

పాతకక్షలను మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి పై వేట కొడవల్లతో దాడి చేసి హత్య చేసిన కేసులో 6గురు నిందితులకు జీవిత కాల జైలు శిక్ష

Mana News :- గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి నవబంర్ 27 :- జోగుళాంబ గద్వాల పోలీస్ :- పాత కక్షలను మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి పై వేట కొడవల్ల తో దాడి చేసి హత్య చేసిన కేసులో 6…

బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా పని చేద్దాం-ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ

(మన న్యూస్ ): బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా పని చేద్దామని ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బాల వివాహ్ ముక్త్ భారత్’కు మద్దతుగా తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో…

ఆధార్ స్వచ్ఛంద సంస్థ సేవలు మరువలేనివి : సీఐ వెంకటేశ్వర్లు

మన న్యూస్: కరకగూడెం, వలస ఆదివాసులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలు మరువలేనిదని ఏడుల్ల బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు కొనియాడారు. కరకగూడెం మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన నీలాద్రి పేటలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్…

44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా, ఎర్రవల్లి మండలం, ఎర్రవల్లి మండలం పుటాందొడ్డి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన బోయ రాజేష్ గారు తన ఎద్దుల బండితో పొలానికి వెళ్తుండగా…

ఏజెన్సీ లో నేతకాని కులానికి ఏజెన్సీ చట్టాలు వర్తింపజేయాలి: తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం మారుతి నేత

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఏజెన్సీ లో పూర్వం నుండి నివసిస్తున్న నేతకాని కులస్తులకు ఏజెన్సీ చట్టాలు పూర్తి గా అమలు చేయాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది దుర్గం మారుతి నేత రాష్ట్ర, కేంద్ర…

విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

మన న్యూస్: విద్యుత్ సంస్థల్లోని కార్మికుల విభాగంలో శాంక్షన్ పోస్ట్లు మంజూరు చేయాలని టి ఎస్ పి ఈ యు -1535 సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత వల్ల ప్రస్తుతం ఉన్న కార్మికుల…

బాల్య వివాహరహిత భద్రాద్రి కై ప్రతిజ్ఞ పూనుదాం జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్

మన న్యూస్: బాల్యవివాహాలను నిర్మూలించాలంటే సామాజిక భాగస్వామ్యం ఎంతో కీలకమని అందుకు అందరం కలిసి బాల్యవివాహాలను చేయము ప్రోత్సహించము అని ప్రతిజ్ఞ కోణాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారుయాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ జస్ట్ రైట్స్…

విస్తృతంగా వాహన తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘచిన వారిపై కఠిన చర్యలు: ఎస్సై రాజ్ కుమార్

మన న్యూస్: పినపాక మండల కేంద్రమైన పినపాక, గోపాలరావుపేట గ్రామాల మధ్య బుధవారం సాయంత్రం ఏడూల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ఆయన మాట్లాడుతూ… డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు అని,…

రాష్ట్ర రెవెన్యూ మంత్రి సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మన న్యూస్: తిరుపతిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో ఘనంగా సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో సురేంద్ర రాజు జంగం ముని…