Month: November 2024

పాచిపెంట ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు ఎరువుల డీలర్ల అవినీతి బయటపడింది,చర్యలు తప్పవు వ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు వెల్లడి

మన న్యూస్ :=పాచిపెంట, మన్యం జిల్లా పాచిపెంట లో రైతులు పిర్యాదులు మేరకు పాచిపెంట ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా డీలర్ల అవినీతి అక్రమాలు బయట పడ్డాయని వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతిరావు విలేకరులకు తెలియజేశారు.పాచిపెంట మండలంలో శ్రీ…

అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను, ఆన్-లైన్ డేటా ఎంట్రీని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు.

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటింటి సర్వే,ఆన్-లైన్ నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే డేటా ఎంట్రీని ఆపరేటర్లు తప్పులు దొర్లకుండా నిర్వహించేందుకు ఎనుమరేటర్లు తప్పనిసరిగా…

జోగులాంబ గద్వాల జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ జట్టు ఎన్నిక జిల్లా కబడ్డీ అసోసియేషన్(అడహక్)

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ సెలక్షన్ ట్రయల్స్ ను ఈ రోజు అనగా తేదీ: 28.11.2024 గురువారం నాడు తేరుమైదానం గద్వాల యందు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కన్వీనర్ అబ్రహం మరియు జిల్లా అడహక్ అసోసియేషన్…

శాంతినగర్ ఎస్ఐపై డి జి పి కి ఫిర్యాదు. తన భర్త రెండవ పెళ్లి అమెరికా అమ్మాయితో చేసుకున్నాడని ఆధారాలతో ఫిర్యాదు

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ ఎస్ఐ తెలిపారు సంతోష్ అన్నారని శాంతినగర్ చెందిన షేక్ నౌసిన్ అన్నారు. నా భర్త షేక్ తాహెర్ నా పెండ్లి కాకముందే అమెరికాకు చెందిన అమ్మాయి సన్నీస్మిత్ ను 2017 లోనే పెళ్లి…

పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నెల వారి నేర సమీక్ష సమావేశం

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్అ ధికారులతో జిల్లా ఎస్పి టీ శ్రీనివాస రావు గురువారం నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్పీ.. పోలీస్ స్టేషన్ ల వారిగా గత నెలలో…

గౌరీ సాంబశివులను దర్శించుకుని, సారీ అందించిన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: నగర పంచాయతీ 9వ వార్డులో నెయ్యిలి పేటలో నిర్వహిస్తున్న గౌరీ సాంబశివుల ఉత్సవంలో భాగంగా గురువారం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకుని అమ్మవారికి సారి అందజేశారు. అనంతరం కమిటీ…

గిద్దలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులుగా బోధన బోయిన అరుణ్ యాదవ్ నియామకం

Mana News:- ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడిగా ఉయ్యాలవాడ మాజీ సర్పంచ్ బోధనబోయిన గోపాలకృష్ణ యాదవ్ కుమారుడు బోధన బోయిన అరుణ్ కుమార్ యాదవ్ శ్రీశైలంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ .లాక వెంగళరావు యాదవ్…

డొక్కా సీతమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయం*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిగ్రామానికి చెందిన శెలపరెడి రాజు బాబు కుటుంబ సభ్యులకు డొక్కా సీతమ్మ వారి సేవా సమితి సభ్యులు తమ సేవా సంస్థ ద్వారా గురువారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. శెలపరెడి రాజుబాబు హైదరాబాదులో…

మానవపాడు టిటిడి కళ్యాణమండపం రీఓపెనింగ్

మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంను రీ-ఓపెనింగ్ చేశారు. నేటినుండి శుభకార్యంలు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని, ఎలాంటి శుభకార్యములైన చేసుకోవాలని కళ్యాణ మండపం స్థలదాత ధర్మరెడ్డి తమ్ముడు పోసిరెడ్డి తెలిపారు. గురువారం ఉదయం కళ్యాణ్…

అయ్యా ప్రజాప్రతినిధులారా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటి

మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్మతులు చేస్తుంటే గ్రామంలో ఉన్న కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నరాని హాసన్ తెలిపారు హ్యూమన్ రైట్స్ అండ్ టైం కంట్రోల్ బ్యూరో జిల్లా…