Category: తెలంగాణ

ఘనంగా గ్రామ దేవతకు బోనాలు.. బోనమెత్తిన మండల అధ్యక్షులు మల్లికార్జున్..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలను అందంగా అలంకరించుకొని సాయంత్రం బాజా భజంత్రీలతో గ్రామ దేవత వద్దకు తీసుకువెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు…

ప్రజల పౌర హక్కులపై అవగాహనా కల్పించిన పోలీసు, రెవిన్యూ అధికారులు.

మన న్యూస్, నారాయణ పేట:– జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, రెవెన్యూ అధికారులు కొన్ని గ్రామాలను సందర్శించి ప్రతి నెల చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైడ్స్ డే)నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సంధర్బంగా…

అక్రమంగా గోవులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు,మరికల్ ఎస్సై రాము

మన న్యూస్, నారాయణ పేట:- మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాల్కోట చౌరస్తా వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను మరికల్ ఎస్సై తనిఖీ నిర్వహించి అనంతరం మరికల్ పోలీసులతో కలిసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మరికల్…

చిన్న ఆరెపల్లి గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్ ) : నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరెపల్లి గ్రామంలో నల్ల పోచమ్మఉత్సవాలను పురస్కరించుకొని వసంతరావు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు…

ఘనంగా కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్ ) : బారడి పోచమ్మ తల్లి పండగసందర్భంగా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ శివారులో బారడి పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ…

మహిళలకు అండగా షీ టీం పోలీసులు

మన న్యూస్,నారాయణపేట:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం లోని పసుపుల శ్రీ గురుదత్త దేవాలయం వద్ద మహిళలకు షి టీమ్ పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షి టీం పోలీసులు బాలరాజు మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలో…

బ్యాంకులకు రాజీవ్ యువ వికాసం జాబితా.ఇన్చార్జి ఎంపీడీవో అనిత

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బ్యాంకులకు రాజీవ్ యువ వికాసం జాబితాను పంపించినట్లు ఇన్చార్జి ఎంపీడీవో అనిత అన్నారు.ముహమ్మద్ నగర్ మండలంలోని 13 గ్రామపంచాయతీలలో మొత్తం 749 దరఖాస్తు రాగా, 182 మంజూరైనట్లు ఎంపీడీవో అనిత తెలిపారు.రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీ 183,…

కాంగ్రెస్ హయాంలో నన్న జుక్కల్ నియోజకవర్గంకు మంత్రి పదవి దక్కేనా ?

మన న్యూస్,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తులు జరుగుతున్న వేళ జుక్కల్ కు మంత్రివర్గంలో చోటు దక్కేనా అనే చర్చలు జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో కొనసాగుతున్నాయి. భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…

భారత్ మాలాలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి, గట్టు, మల్లకల్, ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు చెందిన అనేకమంది భారత్ మాల హైవే రోడ్డు నిర్మించడానికి భూములు కోల్పోయారని అనేక గ్రామాల్లో నేటికీ సరైన…

అలనాటి తీపి జ్ఞాపలను గుర్తు చేసుకున్న 2005 టు 2006 పూర్వపు విద్యార్థులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉన్న జెడ్పి హెచ్ ఎస్ హై స్కూల్ లో 2005 టు 2006 చదువుకున్న పూర్వపు 10th బ్యాచ్ నేటికీ 20 సంవత్సరాలు పూర్తి…