హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి,ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు,

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, క్రీడల్లో అత్యున్నత స్థాయిలో రాణించేలా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. మఖ్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రవికుమార్…

పాఠశాలల విద్యార్థులకు సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వాడి దగ్గర ద్వారా నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతోశుక్రవారం ఉదయం వరద పోటు తగ్గడంతో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే…

ఓటర్ లిస్టును ప్రదర్శించిన అమ్మపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి, బి రవికుమార్.

మాన ధ్యాస, నారయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామంలో నూతనంగా రూపొందించిన ఓటర్ లిస్టును గ్రామపంచాయతీ కార్యదర్శి బి రవికుమార్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా…

నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్,…

ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్ ) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతోఅధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రాజెక్టును…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కాంగ్రెస్ నాయకుల సూచన

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ )రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొహమ్మద్ నగర్ మండలం లోని బొగ్గు గుడిసె వద్ద దుకాణాలు నీటిలో కొట్టుకుపోయాయి.నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పరిస్థితిని సమీక్షించేందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,…

బొగ్గు గుడిసె వర్షంతో అతలాకుతలం – ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో కుండపోత వానతో పంటలు దెబ్బతిన్నాయి. కళ్యాణి ప్రాజెక్టులోకి అధికంగా వరద నీరు చేరడంతో గేట్ల పైభాగం…

నిజాంసాగర్ మండలంలో వరద బాధితులకు పునరావాసం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామస్తులను ప్రభుత్వం పునరావాసం కల్పించింది.గోర్గల్ ఫంక్షన్ హాల్‌లో సుమారు 120 మందికి వసతి కల్పించబడింది,వీరిలో సుమారు 35 కుటుంబాలు తాత్కాలిక పునరావాసం పొందాయి.బాధితులకు భోజన వసతి సహా…

శక్తి పీఠం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక శక్తి పీఠం శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని శక్తి పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డా,స్వామి శాంతానంద పురోహిత్తెలిపారు. స్వామి…

శక్తి పీఠం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక శక్తి పీఠం శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని శక్తి పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డా,స్వామి శాంతానంద పురోహిత్తెలిపారు. స్వామి…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు