.12 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశం..రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ): నిజాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్ అధికారులను ఆదేశించారు.కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్…