ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన మల్టీ జోన్–I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి..
మన ధ్యాస ,నిజాంసాగర్/ ఎల్లారెడ్డి , కామారెడ్డి, జూన్ 30: ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా, మానవీయ దృక్పథంతోవ్యవహరించాలని మల్టీ జోన్–I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి,…