విద్యా సేవల్లో కిషోర్ కుమార్ది ప్రత్యేక పాత్రపాఠశాలల అభివృద్ధికి “మనకోసం మనం” సంస్థ అండ – కామారెడ్డిలో ఘన సన్మానం..
మన ధ్యాస ,కామారెడ్డి, ( నిజాంసాగర్ ) విద్యార్థుల అభ్యున్నతితో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ “మనకోసం మనం” స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కిషోర్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు.నిజాంసాగర్ మండలంలోని గడియారాలు, గ్రామంలో…