పండగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి, మక్తల్ సీ ఐ రామ్ లాల్.
మన ధ్యాస నారయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో మక్తల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల…
సీఎం రిలీఫ్ చెక్కు పంపిణి..మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జక్కాపూర్ గ్రామానికి చెందిన గొన్కంటి శోభ కు సీఎంఆర్ఎఫ్ బెనిఫిషరీ చెక్కును మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల కోసం అందుబాటులో ఉంటూ,…
షార్ట్ సర్క్యూట్ తో అన్నదమ్ముల గుడిసెలు దగ్ధం, 14 లక్షల ఆస్తి నష్టం.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో గుడిసెలు దగ్ధమైన సంఘటన నారాయణపేట జిల్లా పరిధిలోని మక్తల్ మండల గడ్డంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గుడిసెల కుర్మన్న తండ్రి…
ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. 2025 26 మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులు ఘనంగా ఆహ్వానం పలుకుతూ కళాశాల…
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత, ధన్వాడ ఎస్సై రాజశేఖర్.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొండాపూర్ గ్రామం ప్రాథమిక…
రూపాయి ఖర్చు లేకుండా,ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి వాకిటి శ్రీహరి.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : 175 కోట్లతో 3500 ఇండ్లు మంజూరు. 5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరూ రూపాయి ఖర్చు పెట్టనవసరం లేకుండా, సింగిల్…
స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని మంత్రికి వినతి.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని నందిని నగర్, ఎల్బీ కాలనీ, ఆనంపల్లి వీధి, శ్రీరాం నగర్, ఆజాద్ నగర్ కాలనీవాసులు, స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక…
పాఠశాలలో భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.సబ్ కలెక్టర్…
ఫ్లో తగ్గుముఖం – ప్రాజెక్టు గేట్లు మూసివేత
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ప్రాజెక్టుకు ప్రస్తుతం 13,590 క్యూసెక్కుల వరదనీరు చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు…
లయన్స్ క్లబ్ మక్తల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో శనివారం స్థానిక పడమటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేపట్టినట్లు లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. లయన్ శరణప్ప…