Category: ఆంధ్రప్రదేశ్

జనసేన కార్యకర్తలకు ప్రభుత్వం ఆర్థిక సాయం

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన దేవరాజులు,ఆండారెడ్డిపల్లికి చెందిన లోకేష్ లు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరడం జరిగింది.ప్రభుత్వం తరపున చెరో 50వేలు మంజూరు కావడం…

వినాయక విద్యా మందిర్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు.

తవణంపల్లి నవంబర్ 26 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాసు నందు వినాయక విద్యా మందిర్ యాజమాన్యం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం వినాయక విద్యా మందిర్ యాజమాన్యం గణపతి…

నెల్లూరులో 10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్సిసి ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

మన ధ్యాస, నెల్లూరు, నవంబర్ 26:10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదన్గవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ వెంగళరావు నగర్, నెల్లూరు ఎన్సిసి సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్…

కూడు, గుడ్డ, నీడ తెలుగుదేశం నినాదం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం, నవంబర్ 25:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావసరాలు గుర్తించి పాలన చేసే పాలకుడన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పక్కా ఇళ్ల నిర్మాణానికి ఎంపికయిన లబ్ది దారులకు ఆమె మంజూరు పత్రాలను…

ప్రజల కోసం నిరంతరం తప్పించే నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

మన ధ్యాస, మనుబోలు, నవంబర్ 26:మంత్రిగా రెండో సారి సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని రాష్ట్ర ఆరోగ్యం శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. మనుబోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం బుధవారం రాష్ట్ర వైద్య…

రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం: హైకోర్టులో కీలక పరిణామం

మన ధ్యాస, కళ్యాణదుర్గం:రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కళ్యాణదుర్గం రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రమేయం ఉందంటూ వైయస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తలారి…

భారత రాజ్యాంగ దినోత్సవంప్రతి ఒక్కరు భాద్యతగా ఉండాలి .డా. డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు భారత రాజ్యాంగ దినోత్సవం ను ఎన్‌ఎస్‌ఎస్ మరియు డిపార్ట్మెంట్ ఒఫ్ పోలిటికల్ సైన్స్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్య క్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. డి…

ఏలేశ్వరం అంబేడ్కర్ గురుకులంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : అంబేడ్కర్ గురుకుల కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ చంద్ర శారద ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మండల విద్యా శాఖ అధికారి అబ్బాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం…

కాణిపాకం వినాయక స్వామి పాలక మండలి సభ్యులుగా కొత్తపల్లి శివప్రసాద్

కాణిపాకం నవంబర్ 26 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో వెలసిన శ్రీ స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి పంచాయతీ కి చెందిన పూతలపట్టు నియోజకవర్గం జనసేన…

ఘనంగా రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.

బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు 25 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఊటీ టీ షాప్ వద్ద రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో…