Category: ఆంధ్రప్రదేశ్

పెద్దనాపల్లిలో జరిగే గౌరీ దేవి ఉత్సవాలకు మళ్ళ సురేంద్రను ఆహ్వానించిన కమిటీ సభ్యులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామం లో గౌరీసంఘం అధ్వర్యంలో డిసెంబర్ 10న నిర్వహించనున్న గౌరీమాత మహోత్సవానికి ముఖ్య అతిధిగా హజరుకావాలని రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మెన్ మళ్ళ సురేంద్రకు ఆ సంఘ పెద్దలు కోడెల శివన్నారాయణ,శరకణం…

ఏలేశ్వరం టౌన్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

9మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం. ఏలేశ్వరం నగర పంచాయతీ అయిదో వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు.కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేపట్టారు.నూతనంగా మంజూరైన పెన్షన్లను ఆయా…

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి:ప్రిన్సిపల్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.సునీత పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించబడుతుందని, హెచ్ఐవి పై…

చెరువులు లో బురదలో చిక్కుకున్న ఏనుగును రక్షించిన ఫారెస్ట్ అధికారులు

యాదమరి నవంబర్ 30 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం డీకే చెరువు పంచాయితీ పరిధిలో గుడ్డివాని చెరువులో సుమారు 30 సంవత్సరాల వయసుగల ఏనుగు చెరువులు దురదలో చిక్కు కున్నది స్థానికుల సమాచారం మేరకు యాదమరి…

తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- ఎస్సై చిరంజీవి

తవణంపల్లి నవంబర్ 30 మన ద్యాస తవణంపల్లి నవంబర్ 30 తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రత్వంగా ఉండాలని తెలియజేసిన తవణంపల్లి ఎస్సై చిరంజీవి తుఫాన్ నేపథ్యంలో తవణంపల్లి మండలంలో ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ముఖ్యమైన విజ్ఞప్తి.ఇదివరకే వర్షాల కారణంగా అన్ని…

పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం

యాదమరి, మన ధ్యాస నవంబర్-30: యాదమరి మండలంలోని యాదమరి హైస్కూల్‌ ప్రాంగణంలో నేడు పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో పదవీవిరమణ చేస్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించి, యాదమరి హైస్కూల్‌లో తన కర్తవ్యనిర్వహణలో ఆదర్శంగా నిలిచిన…

పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం

చిత్తూరు, మన ధ్యాస నవంబర్-30: మాపాక్షి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విశిష్ట సేవలు అందించి, సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శప్రాయంగా పని చేసిన సి. రవీంద్రనాథ్ రెడ్డి కి నేడు పదవీ విరమణ సందర్భంగా పి.ఆర్.టి.యు పక్షాన ఘన సన్మాన కార్యక్రమం…

నెల్లూరులో త్రిష బ్యూటీ పార్లర్ శుభారంభం

మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 30: నెల్లూరు, లక్ష్మీపురం వాటర్ ట్యాంక్ దగ్గర త్రిష బ్యూటీ పార్లర్ ను ఆదివారం ఉదయం సినీనటి సంతోషి శ్రీకర్ ప్రారంభించినారు. ఈ సందర్భంగా సంతోషి శ్రీకర్ మాట్లాడుతూ….. లక్ష్మీ త్రిష రాజమండ్రి పచ్చి అక్కడే నెలరోజుల…

SK ప్రభుత్వ హైస్కూల్‌లో బాల కార్మిక చట్టాల ఉల్లంఘన: చదువులకు బదులు వెట్టిచాకిరీ!

టీచర్ల దౌర్జన్యం: నిమ్మకు నీరెత్తిన హెచ్.ఎం. సత్యనారాయణ పాత్రపై ప్రశ్నలు ఉరవకొండ – మన ధ్యాస, నవంబర్ 28: శ్రీ కరిబసవ స్వామిప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు విద్యనభ్యసించాల్సిన సమయంలో, దారుణంగా బాల కార్మిక వ్యవస్థను అమలు చేస్తూ, విద్యార్థులతో బలవంతంగా శారీరక…

మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఎస్‌టియు నాయకుల ఘన నివాళులు

చిత్తూరు, మన ద్యాస నవంబర్-28: చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి 135వ వర్ధంతి సందర్భంగా ఎస్‌టియు చిత్తూరు జిల్లా శాఖ తరఫున పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఎస్‌టియు రాష్ట్ర…