రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో.. పారిశుధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ.
కాకినాడ జూలై 27 మన న్యూస్ :- హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు చిప్పాడ కేశవరావు గారి జయంతి సందర్భంగా.. రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో.. సెక్రటరీ అలై రేవతి అధ్యక్షతన… ముఖ్య అతిథులు…
పేదలకు వరం సీఎం సహాయనిధిమంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా,తూర్పు నాయుడు పాలెం మంత్రి గారి క్యాంపు కార్యాలయం నందు మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సింగరాయకొండ మండలం నర్రావారిపాలెంకు చెందిన కొల్లూరి…
నిరుపేదలకు పల సరుకుల పంపిణీ
గూడూరు, మన న్యూస్ :- గున్న0 సేవా ట్రస్ట్ భరోసా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుణ్ణం రెడ్డి మధుసూదన్ రెడ్డి రాధమ్మల ధాతృత్వంతో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు “గున్నoసేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం ” ఆదివారం 10…
పారిశుద్ధ్య కార్మికులు పనులు ప్రైవేట్ వర్క్ కాంటాక్ట్ కి అప్పగించే పని మానుకోవాలి. సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం డిమాండ్
గూడూరు, మన న్యూస్ :- మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పనులు ప్రైవేట్ వర్క్ కాంటాక్ట్ కి అప్పగించే పని మానుకోవాలని సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు మరియు మున్సిపల్ ఫెడరేషన్ గౌరవా ధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు…
రైతులకు రాయితీపై పచ్చి రొట్ట విత్తనాల
గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం లోని రైతు సేవా కేంద్రాల ద్వారా పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగ, మరియు భూమి సారాన్ని పెంచి , భూమికి సత్తువనిచ్చె 26 రకాల విత్తినాల కలయిక తో పి.డి.యం.ఎస్ కిట్లను రాయితీ…
ఉచిత వైద్య శిబిరం – పేద ప్రజల కంటికి పెద్ద వరం
గూడూరు, మన న్యూస్ :- నాయుడుపేటలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది*పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు…
గ్రామీణ ప్రాధమిక వైద్యశాల అంటే ఇంత నిర్లక్ష్యమా?విద్యుత్ అంతరాయంతో సెల్ ఫోన్ లైట్లతో అత్యవసర చికిత్స.
వనరులు ఉన్నా అవి నిరుపయోగం. తప్పని పరిస్థితిలో ఉత్తమ వైద్య సేవలకు రిమ్స్ కి కాలిన గాయాల బాధితుడి తరలింపు. ఉన్నత శ్రేణి 30 పడకల ఆసుపత్రి లేక చికిత్స పొందలేక బాధపడుచున్న తీర ప్రాంత ప్రజలు. వసతి గృహాం లో…
నా.. ఉద్యమాన్ని అణచివేసేందుకే కొందరు కుట్ర
శంఖవరం, మనన్యూస్ ప్రతినిది:- గ్రామీణ ప్రాంతాల రహదారుల పై నుండి భారీ టిప్పర్ల నిలుపుదల కోసం సామాజిక బాధ్యతతో తాను చేపట్టిన ఉద్యమాన్ని అణచివేసేందుకు కొందరు కుట్ర చేస్తుండగా, ఏబీఎన్ ఛానల్ వారు అసత్య ఆరోపణలు చేస్తూ కథనం ప్రసారం చేయడం…
రాష్ట్ర అధ్యక్షుల జిల్లా పర్యటనపై ఏర్పాట్లు ప్రారంభం
ఉరవకొండ మన న్యూస్ :ఈ నెల 30వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు అనంతపురం జిల్లా పర్యటనను చేయనున్న సందర్భంగా, భాజపా జిల్లా శాఖ అతిథి పట్ల గౌరవం చూపిస్తూ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఈ…
కార్గిల్ వీరులకు అనంతపురంలో ఘన నివాళి – బీజేపీ నేతల కందరొచ్చిన కౌగిలి
అనంతపురం, మన న్యూస్:కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, ఈరోజు అనంతపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం మౌన ప్రదర్శనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని…