స్త్రీలు విద్యావంతులైతేసమాజమంతా సిరిసంపదలే..మహిళా టీచర్లకు ఘన సన్మానం
మనన్యూస్:తిరుపతి, ప్రపంచంలో మహిళలు విద్యావంతులైతే సమాజం మొత్తం సిరిసంపదలేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జీవకోన జడ్పీ హైస్కూల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.హెడ్మాస్టర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతి రామకృష్ణ మఠం…