Category: ఆంధ్రప్రదేశ్

పెండింగులో ఉన్న డిఎ వెంటనే విడుదల చేయాలి..కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఒక్క డిఏ కి కూడా నోచుకోని ఉద్యోగులు పెన్షనర్లు..

మన న్యూస్,తిరుపతి: గత ప్రభుత్వ పాలనలో పి ఆర్ సి లు డిఏలు ఎన్నో కోల్పోయిన కనీసం ఉపాధ్యాయులకు ఆత్మగౌరవం కూడా లేకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన పాలనకు చరమ గీతం పాడి కోటి ఆశలతో కొత్త ప్రభుత్వం వైపు…

భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మధురానగర్ నూతన వెంచర్ బ్రోచర్ విడుదల

మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు,భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మొట్టమొదటి మధురా నగర్ వెంచర్ను ఎయిర్పోర్టుకు దగ్గరలో రేగడి చెలికా గ్రామం,నేషనల్ హైవే ప్రక్కన ఆదివారం వెంచర్ బ్రోచర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా కస్టమర్లకు,మార్కెటింగ్ సిబ్బందికి,మిత్రులకు,…

అంధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీసామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీ జగద్గురు సేవా సమితి

మన న్యూస్,తిరుపతి: తిరుపతి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో శ్రీ జగద్గురు సేవా సమితి ముందంజలో ఉంటుందని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి పి ధన్వంత్ కుమార్, తేలిపారు.ఆదివారం శ్రీ జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో అందులకు…

హైందవ శంఖారానికి డాలర్స్ డాక్టర్ దివాకర్ రెడ్డిఅభయ హస్తం

మన న్యూస్,తిరుపతి: తిరుపతి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ఆదివారం జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి దైవ భక్తికి పునీతులై అభయహస్తానందించారు.ఈ మేరకు…

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి సిపిఐ

మన న్యూస్,తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పట్టణంలో రెండు సెంట్లు…

ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్,సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట్రంలో గత అయిదేళ్ల అస్తవ్యస్త పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు.ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు…

కర్రివలస వెళ్లే దారిలో కారిగెడ్డ వద్ద కల్వర్టు నిర్మాణం చేపట్టాల

మన న్యూస్,పాచిపెంట: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కర్రి వలస వెళ్లే దారిలో విద్యార్థులకు రైతులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న కల్వర్టు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు పడాల మోహన్…

మద్యం ఆదాయం లో 10 శాతం డ్రగ్ డీ-అడిక్షన్& కౌన్సిలింగ్ కేంద్రాలకు అందించాలిపౌర సంక్షేమ సంఘం

మనన్యూస్:గొల్లప్రోలు,రాష్ట్రంలోమద్యం కొనుగోళ్లు అమ్మకాలు సేవించేవారు ఎక్కువై నట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించిన గణాంకాల ద్వారా వెల్లడవుతోంద ని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.10సంవత్సరాల బాలురకు మద్యం మత్తు పదార్థాలు అందుతున్నదుస్థితి,ఎక్కువయ్యిందన్నారు.నూతన సంవత్సరం రోజున రూ.200కోట్ల…

పద్మాపురం రెవిన్యూ సదస్సు

మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం లో రెవిన్యూ సదస్సు సందర్భంగా అధికారులకు రైతు సంఘం మండల కార్యదర్శి బోను గౌరు నాయుడు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బోనుగౌరనాయుడు మాట్లాడుతూ తాతల కాలం నుండి సాగు…

డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

మనన్యూస్:వెదురుకుప్పం మండలంలోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత కేంద్రం,ఐక్యూఏసీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి అన్నపూర్ణ శారద మాట్లాడుతూ మహిళా…