జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుని కలిసిన బి బంగారుపాళ్యం మండల నాయకులు
బంగారుపాళ్యం ఫిబ్రవరి 02 మన న్యూస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో సోమల మండలంలో జరిగే భారీ బహిరంగ సభకు విచ్చేసారువారిని తిరుపతి బెంగళూరు బైపాస్ నందు భారీగా…