Category: ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వెదురుకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం MLA,ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గని సన్మానిచ్చిన నాయకులు Mana News :- వెదురుకుప్పం మండలం:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజక వర్గం శాసన సభ్యులు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్…

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావాలిఎఫ్ ఆర్ టి ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి అజయ్ ప్రసన్న కుమార్కలెక్టర్ కమిషనర్లను కలిసిన ఎఫ్ఆర్టిఐ ప్రతినిధులు.

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు మరింత చేరువ కావాలని ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి కే అజయ్ ప్రసన్నకుమార్ జిల్లా కలెక్టర్,కమిషనర్ మౌర్యలను కలిసి కోరారు. శుక్రవారం…

ఆర్సీ”ని అభినందించిన”ఆర్ హెచ్ వి ఎస్”అధికార ప్రతినిధి,,ఆఫీసు ప్రారంభానికి ఆహ్వానం

మనన్యూస్,తిరుపతి:నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గుండ్రాజు సుకుమార్ రాజు శుక్రవారం మధ్యాహ్నం…

దౌర్జన్యాలు నేర్పింది భూమన కుటుంబమేఇకనైనా భూమన రాజకీయాలకు స్వస్తి పలకాలిమీడియాతో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ

మనన్యూస్,తిరుపతి:తిరుపతిలో ఎన్నడూ లేనివిధంగా దౌర్జన్యాలు,అక్రమ అరెస్టులు చేయించి పోలీసులతో ఎన్నికలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డిలు ప్రశాంతత గురించి,ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి…

ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి

_ గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం_ పల్లెల్లో కక్ష్యలు ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు_ మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ మనన్యూస్,మదనపల్లె:ద్వివాహన దారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల నడిపే వారందరూ సీటు బెల్ట్ పెట్టుకుని సురక్షితమైన ప్రమాణం చేస్తూ.ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని…

వైసీపీ వెదురుకుప్పం అధ్యక్షుడిగా కామసాని పద్మనాభ రెడ్డి

మన న్యూస్, వేదురుకుప్పం :- వైసీపీ అధిష్టానంమండల పార్టీ ప్రెసిడెంట్లను నియమించినది, వైసీపీ వెదురుకుప్ప మండల అధ్యక్షుడిగా పద్మనాభం రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో…

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షం వ్యక్తం చేసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్

మనన్యూస్,గంగాధరనెల్లూరు:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి మరియు కూటమి ప్రభుత్వానికి నామినెటెడ్ పోస్టులకు 34 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం…

వైసిపి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గా ఎన్నికైన రాధిక కు పార్టీ శ్రేణులు సన్మానం

వెదురుకుప్పం మన న్యూస్: వైసీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా వెదురుకుప్పం ఎంపీటీసీ సభ్యురాలు ఎన్. రాధిక నియమితులైన సందర్భంగా ఎన్. రాధిక భర్త పురంధర్ రెడ్డి ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో…

వైసిపి పూతలపట్టు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడిగా ఎంపికైన మండలానికి చెందిన ఎమ్ తేజస్ రెడ్డి

మనన్యూస్,తవణంపల్లె:వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం కు సంబంధించి వివిధ విభాగాలకు అధ్యక్షులు ను ఎన్నుకోవడం జరిగింది.ఇందులో వైఎస్ఆర్సిపి పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన పూతలపట్టు నియోజకవర్గం యువజన…

మంగళ విద్యా వాణి 33వ సంచిక ను ఆవిష్కరించిన కలెక్టర్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 05 మన న్యూస్ బంగారు పాళ్యం మండలం మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారి మంగళ విద్యావాణి మాస పత్రిక 33వ సంచిక ను కలెక్టర్ సుమిత్ కుమార్ గారు అసిస్టెంట్ కలెక్టర్ హిమ కుమార్ గార్లు…