Category: ఆంధ్రప్రదేశ్

శాఖాహారం ప‌ట్ల మ‌రింత అవ‌గాహాన క‌ల్పించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:అహింసా ధ్యాన మ‌హోత్స‌వంలో భాగంగా తిరుప‌తి స్పిర్చువ‌ల్ సొసైటీ మెగా శాఖాహార ర్యాలీ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం నిర్వ‌హించింది.ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు.పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఎంతో ముఖ్య‌మ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.మెగా…

నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియార్

మనన్యూస్,తిరుపతి:రామస్వామి నాయకర్ గొప్ప మానవతావాది మూడ సిద్ధాంతాలను మూఢనమ్మకాలను కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమే అని మనుషులందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని మనుష్యులు అందరికీ స్వతంత్ర స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప…

ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ గారిని సన్మానించిన.రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ ఆలీ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటశదీర్ రెడ్డి ఆదేశానుసారం.ప్రభుత్వ మైనారిటీ సలహాదారులు.ఎంఏ షరీఫ్ ను రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహక కార్యదర్శి షాకిర్ అలీ సన్మానించడం జరిగింది.షరీఫ్ తో ముస్లిం అభివృద్ధి గురించిమాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు గతంలో మన ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని…

కిరణ్ రాయల్ వ్యవహారం .. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం

Mana News :- జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ మీద ఓ మహిళ ఆరోపణలు చేయడం, ఆత్మహత్యాయత్నం సంచలనం రేపాయి. ఆ…

స్వర్గీయ మొగిలయ్య శెట్టి నాటక రంగంలో నవరస నటనా చక్రవర్తిగా కీర్తి పొందారు సంస్మరణ కృషి సభలో పలువురు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8: మన న్యూస్ చిత్తూరు లోని స్థానిక నాయుడు బిల్డింగ్స్ విజయం విద్యా సంస్థల ఆవరణంలో ప్రముఖ నాటక రచయిత, నటుడు, గాయకులు స్వర్గీయ శ్రీ.సి. మొగిలయ్య శెట్టి గారి సంస్మరణ సభ శనివారం ఉదయం 10:30 గంటలకు…

దిగువ పల్లాలు గ్రామంలో ముల్లంగి లో శివయ్య ప్రతిరూపం

మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం దిగువ పల్లాలు గ్రామంలో ముల్లంగి చెట్టుకు కాసినటువంటి కాయలలో ఒకటి శివలింగం – శివయ్య రూపం లో దర్శనమిచ్చింది. మొదటగా దాన్ని చూసిన రైతులు ఆశ్చర్యానికి లోని శివయ్యే తన తోటలో దర్శనమిచ్చారని…

నెల్లూరులో2 వ జాతీయ క్యాట్ స్టూడెంట్స్ కన్వెక్షన్

మనన్యూస్,నెల్లూరు:ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా,కమిటీ ఫర్ అకౌంటింగ్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో,నెల్లూరు చాప్టర్‌తో కలిసి,2వ జాతీయ క్యాట్ స్టూడెంట్స్ కన్వెన్షన్ 2025ని శనివారం నాడు విజయవంతంగా నిర్వహించినారు.ఇన్స్టిట్యూట్ నుండి ప్రముఖులు మరియు గౌరవనీయమైన అతిథులు ఈ సందర్భంగా వారి జ్ఞానాన్ని…

సోలార్ విద్యుత్ తో ఆదాః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:ప్ర‌ధాన‌మంత్రి సూర్య ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు.సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై అవ‌గాహాన‌కు ఏపి ఎస్పీడీసిఎల్ సోలార్ కంపెనీల‌తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు.ఆదివారం వ‌ర‌కు ఈ ఎగ్జిబిష‌న్ జ‌ర‌గ‌నుంది.సోలార్ కంపెనీలు…

పేద రైతన్నల కోసం 132 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

మనన్యూస్,గొల్లప్రోలు:పేద రైతన్నల కోసం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.132 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి తీర్చుతున్న జనసేన…

జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్,గిరిజనులతో ఒక రోజు

మనన్యూస్,సాలూరు:పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం లొద్దలో సంస్కృతి,సాంప్రదాయాలు పట్ల అభివృద్ధి గల జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ గిరిజనులతో ఒకరోజు గడిపి వారి జీవన విధానాన్ని సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలని అనుకున్నారు.ఇందులో భాగంగా శనివారం సెలవు రోజు కావడంతో…