శాఖాహారం పట్ల మరింత అవగాహాన కల్పించాలిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:అహింసా ధ్యాన మహోత్సవంలో భాగంగా తిరుపతి స్పిర్చువల్ సొసైటీ మెగా శాఖాహార ర్యాలీ నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించింది.ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు.పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రశాంత వాతావరణం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.మెగా…