Category: ఆంధ్రప్రదేశ్

నేడు తిరుపతికి నారా లోకేష్ రాక,,పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, శాప్ చైర్మన్…

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి…

శ్రీకృష్ణ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన జీడీ నెల్లూరు వైసీపీ ఇంచార్జ్ కృపా లక్ష్మి

మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం దిగువమంగుంట గ్రామంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవానికి మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె, గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్…

మండల అభివృద్ధికి సహకరించండి ఎంపీపీ సరిత

మన న్యూస్ ఎస్ఆర్ పురం :- మండల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని ఎంపీపీ సరిత అన్నారు సోమవారం ఎస్ఆర్ పురం మండలం కార్యాలయంలో ఎంపీడీవో మోహన మురళి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిత…

గ్రామ కంఠం భూమి సమస్యను పరిష్కరించిన ఎమ్మార్వో సుధాకర్.

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని నలపరెడ్డిపల్లి గ్రామస్తులకు 45 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 118 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అందులో 5 సెంట్లు భూమిని పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. గృహాలు నిర్మించి ఉన్న…

ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఆశ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతి -2025 కార్యక్రమం ప్రారంభోత్సవానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న నేపథ్యంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ డాలర్స్…

నూనె గింజల పంటలపై అవగాహన

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం రాయిగుడ్డి వలస రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రాయి గుడ్డి వలస,నీలం వలస,సరాయివలస గ్రామాల రైతులకు నూనె గింజల పంటలపై అవగాహన కొరకు పార్వతీపురం,సీతానగరం మండలాల్లో గల నూనె గింజల పంటల క్షేత్రాలు సందర్శన సోమవారం నాడు…

రహదారి సౌకర్యం లేక కొదమ గిరిజనులు ఇబ్బందులు,,మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి వినత పత్రం అందజేసిన కొదమ పంచాయితీ గిరిజనులు,

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో క్యాంప్ కార్యాలయంలో మంత్రి సంధ్యారాణి ని కలసిన కొదమ పంచాయితీ కౌంజుపాక గిరిజన గ్రామ పెద్దలు మరియు యువత,రహదారి సౌకర్యం లేక విద్యార్దులు,వృద్దులు,గర్భిణీలు ప్రయాణించడానికి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి తెలియచేసిన గిరిజన…

తిరుపతి నగరాభివృద్ధికి దృష్టి సారించండి…డిప్యూటీ మేయర్ ఆర్.సి మునికృష్ణకు సీఎం చంద్రబాబు సూచనచంద్రబాబుకు స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్

మనన్యూస్,తిరుపతి:తిరుపతి నగరాభివృద్ధికి దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ సూచించారు.తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఆర్సి మునికృష్ణ శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే…

ముఖ్యమంత్రిని కలిసిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మనన్యూస్,తిరుపతి:తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సోమవారం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో జరుగుతున్న దేవాలయాల అంతర్జాతీయ సమ్మేళనానికి బయలుదేరి వెళ్లారు.

నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు సన్మానం

మనన్యూస్,తిరుపతి:తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నాయకులకు తిరుపతి టిడిపి నగర్ మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ ఆధ్వర్యంలో గజపూల మాలతో ఘనంగా సత్కరించారు.సోమవారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్వగృహం వద్ద ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన శాప్…