శ్రీరామ రథయాత్రకు సహకరిద్దాం

ఎల్లుండు మధ్యప్రదేశ్ దాటియాలో మూడవ జాతీయ సదస్సు.

ఆర్ హెచ్ వి ఎస్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులకు పుస్తక వితరణ

మనన్యూస్,తిరుపతి:త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీరామ రథయాత్రకు హిందూ బంధువులు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన (ఆర్ హెచ్ వి ఎస్) సత్యసాయి జిల్లా అధ్యక్షులు జింక ఆంజనేయులు పిలుపునిచ్చారు.సోమవారం ఆయన తిరుపతిలోని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన కార్యాలయం సందర్శించి స్థానిక రాష్ట్ర అధికార ప్రతినిధి సుకుమార్ రాజు తో చర్చించారు.త్వరలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే శ్రీరామ రథయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా ఎల్లుండు మధ్యప్రదేశ్ దాటియాలో జరిగే జాతీయస్థాయి మూడవ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో ఆర్ హెచ్ వి ఎస్ ప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.తిరుపతి నుంచి వెళ్లే రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్యామల,సుకుమార్ రాజు లకు ఆయన అభినందనలు తెలిపారు. హిందూ సనాతన ధర్మం,ఆధ్యాత్మిక వ్యాప్తికి భారతీయులు కంకణ బద్ధులై శక్తి వంచన లేకుండా కృషి చేయాలి అన్నారు.తొలిసారిగా భారత దేశంలో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీ రామ రథయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.భారతదేశంలో హిందూ భావజాలాలపై విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..