పదవ తరగతి టాపర్ మురళి అభినందించిన జిల్లా కలెక్టర్…
శంఖవరం మన న్యూస్ (అపురూప్): పదవ తరగతి ఫలితాలలో మండలంలో ప్రధమ స్థానం కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్ స్కూల్) విద్యార్థి ఎద్దు బాల మురళి (584/600) గౌరవ సన్మాన పురస్కారం లభించింది.కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో…