దివ్యాంగురాలు వనజకు బైకును అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస

ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వనజ

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- నిరుద్యోగ దివ్యాంగుల కు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు. గురువారం గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామంలో ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ సూచన మేరకు నెల్లేపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన వనజా కు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో భాగంగా త్రీ వీలర్ బైక్ ,పెన్షన్ ను అందజేయడం జరిగిందని శ్రీధర్ యాదవ్ తెలిపారు.. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీఎస్సీ ప్రకటన వల్ల డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వారందరికీ చాలా ఆనందంగా ఉందని అన్నారు.తాను ఎక్కడ తిరగడానికి వీలు లేక ఉన్నానని స్థానిక నాయకుల ద్వారా జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ తెలుసుకొని బైక్ ను అందజేశారు. తనకు బైక్ సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ , డాక్టర్ వి.ఎం థామస్ కు స్థానిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ , సర్వేయర్ మధు, పంచాయతీ అధికారులు, పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..