Category: ఆంధ్రప్రదేశ్

నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ప్రభుత్వ, రోడ్డు రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించి నిత్యం ప్రయాణిస్తున్న ఏడు టిప్పర్లపై అన్నవరం పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్…

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

పారదర్శకంగా గ్రామ కమిటీ ఎన్నిక మన న్యూస్,ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూడ చైర్మన్ కటారి హేమలత అన్నారు శుక్రవారం ఎస్ఆర్ పురం…

సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…

మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కొలకటీ వీధి, సాలూరు పట్టణ నివాసి అయిన కోట దేవి కోట ప్రసాద్ దంపతులు తమ కుటుంబంతో జూలై 2న తీర్థయాత్ర నిమిత్తం గుప్తేశ్వరం వెళ్లారు. తిరిగి జూలై…

కల్కి జ్యూలయర్ షాపు యజమాని కోలగట్ల గోపి అరెస్ట్ – అల్లుడు మాదేటి సుధీర్ పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన పోలీసులు

మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పట్టణంలో ప్రముఖ ఉపాధ్యాయుడు రంభ రజనీకాంత్ పై తప్పుడు కేసు పెట్టినందుకు కల్కి జూనియర్ షాప్ ఓనర్ కోలగట్ల. గోపాలరావు( గోపి)ని 41 నోటీసు ఇచ్చి పోలీసులు అరెస్టు…

ఆర్టీసీ ఉద్యోగులు గేటు వద్ద ధర్నా

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ పిలుపుమేరకు ఏలేశ్వరంలో కార్మికులు శుక్రవారం గేటు ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పెండెం సత్యానందం మాట్లాడుతూ 11 వ…

అపర భగీరథడు బాబా లక్కీషా బంజారా..

ఉరవకొండ మన న్యూస్ జులై 4:– లక్కీషా బంజారా 445వ జయంతి సందర్భంగా బంజారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారా యోధుడు లక్కీషా బంజారా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన బంజారా ఫౌండేషన్ ఛైర్మన్ కమల్ సింగ్ రాథోడ్ అయనఅట్లాడుతూ లక్కీషా బంజారా,…

విప్లవ యోధుడు అల్లూరి ఘనంగా జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : స్వతంత్ర సంగ్రామంలో అలుపెరగని పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని ఏలేశ్వరం మండల సిపిఎం కార్యదర్శి పాకలపాటి సోమరాజు కొనియాడారు. ఈమేరకు శుక్రవారం అల్లూరి సీతారామరాజు 128 జయంతి పురస్కరించుకుని మండలంలోని…

జీయస్టీ సరళీకరణ కమిటీతోమంత్రి పయ్యావుల భేటీ

ఉరవకొండ మన మన న్యూస్ జులై 4: దేశవ్యాప్తంగా జిఎస్టి సరళీకరణ చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీతో ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం భేటీ అయ్యారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని తమ అభిప్రాయాలు…

రేపే బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభం- ఎమ్మెల్యే అమిలినేని

బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభానికి రైతులు తరలిరండి.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం మన న్యూస్ జూలై 4 :- కళ్యాణదుర్గం ప్రాంత రైతులు, ప్రజల జీవనాడి బీటీపీ కాలువ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన…

విడపనకల్ మండలంలో మంత్రి పర్యటన

మన న్యూస్ అనంతపురం జిల్లా :- ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం డొనేకల్లు గ్రామంలో 5న నిర్వహించబోయే ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు.…