Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో ఇమ్మడి సిల్వర్ జువెలరీ షోరూం శుభారంభం.

మన ధ్యాస ,నెల్లూరు ,ఆగస్టు 29 :నెల్లూరు ఆచార వీధిలో శుక్రవారం సినీనటి నేహా శెట్టి ఇమ్మడి సిల్వర్ జువెలరీ షోరూమ్ ను ప్రారంభించినారు. సినీనటి నేహా శెట్టి సింహపురి మహిళలను ,యువతను పలకరిస్తూ సందడి చేశారు .ఆమె జువెలరీ షోరూమ్…

సింగరాయకొండ జూనియర్ కళాశాలలో తెలుగు భాషా – జాతీయ క్రీడా దినోత్సవ సందడి

మన ధ్యాస న్యూస్:- సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో జరిగింది. తెలుగు అధ్యాపకులు ఆర్.…

వాడవాడల అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:– ఎస్ఆర్ పురం మండలం తయ్యురు గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామి సత్యమును గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసి మూడు రోజులపాటు విశేష పూజలు అందించారు. మూడవరోజు స్వామివారి మేళ…

వైభవంగా తెలుగు భాషదినోత్సవం

మన ధ్యాస యాదమరి ఆగస్టు 29: యాదమరి మండలం కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషదినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇన్‌చార్జి హెచ్‌.యం. జె.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ “తెలుగుభాష…

జడ్పిపిఎఫ్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నివారించాలి ఎస్ టి యు డిమాండ్

మన ధ్యాస చిత్తూరు ఆగస్ట్-29 జడ్పిపిఎఫ్ రుణాలు తుది మొత్తాల చెల్లింపులలో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని నివారించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ టి యు చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన…

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించిన మండల విద్యాధికారి హేమలత

మన ధ్యాస తవణంపల్లె ఆగస్టు 29: ఈ రోజు అరగొండ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యకమనికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి హేమలత హాజరయి అక్షరమాల గొప్పదనమే మన తెలుగు భాష మహత్యానికి…

వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు నెమలి వాహనంపై విహరించిన గణనాథుడు

కాణిపాకం ఆగస్ట్ 29 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ రోజున రాత్రి బంగారు నెమలి వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామి వారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా సిద్ధి…

ఘనంగా ముక్త్యాల రాజా వర్ధంతి వేడుకలు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూల పురుషుడు నల్గొండ,ఖమ్మం,గుంటూరు కృష్ణాజిల్లా ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు ఉరవకొండ, మనధ్యాస:- రాజా ముక్త్యాల వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాలు భూమి దానం, చేశారు. ఆరోజుల్లోనే లక్షలాద్సి…

సేనతో-సేనాని వేదికకు అల్లూరి నామకరణం గర్వించదగిన విషయం..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగబోయే జనసేన విస్తృత స్థాయి సమావేశం “సేనతో–సేనాని” కార్యక్రమానికి చారిత్రాత్మక ప్రాధాన్యం లభించింది. ఈ మహాసభ వేదికకు మన్య…

సేనాతో-సేనాని వేదికకు అల్లూరి నామకరణపై హర్షం వ్యక్తం..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- సేనాతో-సేనాని వేదికకు అల్లూరి నామకరణం గర్వించదగిన విషయం అని టిఏసి సభ్యులు మేకల కృష్ణ అన్నారు. విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 28- 30వ తేదీ వరకు జరిగే జనసేన విస్తృతస్థాయి సమావేశం సేనతో-సేనాని భారీ…