Category: Uncategorized

ఎన్డీఏ ఉపరాష్ట్రప్రతి అభ్యర్థిని మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మర్యాదపూర్వంగా కలిసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన న్యూస్ ,ఢిల్లీ/ నెల్లూరు:కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి…

కలిగిరి నేత ఇంగిలే కల్లయ్య మృతి టిడిపికి తీరని లోటు: బొల్లినేని వెంకట రామారావు..////

కలిగిరి/మన న్యూస్ ప్రతినిధి:/// కలిగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇంగిలే కల్లయ్య ఆకస్మిక మృతి పట్ల టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు ప్రగాఢ సంతాపం తెలిపారు.కల్లయ్య పార్టీ పట్ల చూపిన అంకితభావం,…

వంశ రాజుల అభివృద్ధికై దశల వారి పోరాటాలు…ఏపీ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వీరశేఖర్…////

మన న్యూస్,బద్వేల్/ఆగస్ట్ : కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కార్యాలయం నందు పొంగూరు నాగరాజు అధ్యక్షతన వంశ రాజుల వృత్తిదారుల సంఘం బద్వేల్ ఏరియా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశం నకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న…

శ్రీనివాస కళ్యాణం మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు …///

మర్రిపాడు,మన న్యూస్ ఆగస్టు 18://తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు సోమవారం మర్రిపాడులోని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేక పాటి. చంద్రశేఖర్ రెడ్డి శాంతమ్మల దంపతులు ఆధ్వర్యంలో వారి నివాసంలోజరుగుతున్న శ్రీ శ్రీనివాస…

కలిగిరి సొసైటీ బాధ్యతలు స్వీకరించిన కదిరి వెంకటరంగారావు. డైరెక్టర్లు సోము భాస్కర్ రెడ్డి, గన్నమనేని శ్రీనివాసులు..!కూటమి నేతలకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలిపిన. సొసైటీ చైర్మన్ కదిరి వెంకటరంగారావు..///

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్టు 18 :/// మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అవసరమైన ఎరువులు , విత్తనాలు, సబ్సిడీ రుణాలను సకాలంలోఅందించేందుకు కృషిచేసి వారి సేవలో తరిస్తానని…

ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్

మన న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 17 :/// దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర…

దళితుల ఆత్మగౌరవ సమావేశానికి హాజరైన నేతలు భారత్ మహాసేన అధ్యక్షులు మహాసేన బాబు..///

బోగోలు ఆగస్టు 17 మనన్యూస్ ప్రతినిధి ://// బోగోలు మండల కేంద్రంలో దళిత నాయకులు బత్తల రవిచంద్ర ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన సీనియర్ దళిత నాయకులు, జేఏసీ…

సింగీతం 3 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టులోకి రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణం వరద నీరు రిజర్వాయర్ లోకి వచ్చి చేరుకుంటుందని నీటిపారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. వారు సింగీతం రిజర్వాయర్…

నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో అకాల వర్షాల వల్ల చెక్ డ్యామ్ కు సంబంధించిన కెనాల్స్ తెగిపోయి గ్రామం ముంపుకు గురైందినీట మునిగిన ప్రాంతాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు.గత…

వైన్స్ షాపు కనసన్నంలోని బెల్ట్ షాపుల దందా… పల్లెల్లో బెల్ట్ షాపులు దందా జోరుగా కొనసాగుతుంది… మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి… పచ్చని సంసారాలను నాశనం చేస్తున్న మద్యం మత్తు… అధికారుల కనుసంధంలోని బెల్ట్ షాపులు పట్టించుకోని ఎక్స్చేంజ్ అధికారులు…///

ఉదయగిరి ఆగస్టు 16 మన న్యూస్ ప్రతినిధి :/// నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లోని దుత్తలూరు మండలం వరికుంటపాడు మండలం ఉదయగిరి మండలంలో ఎనీ టైం మందు బెల్టు దుకాణాలలో పలు కాలనీలలో పల్లెల్లో గ్రామీన ప్రాంతాలు అన్నిటిలో మద్యం…