పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్
మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల వాడి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి మంగళవారంరోజు సాయంత్రం అందాజా ఆరు గంటలకు అక్కడికి వెళ్లి రైడ్ చేయగా వాడి గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు…
పదవ తరగతి పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు ప్రయత్నిస్తున్న నిందితుల అరెస్టు.
మనన్యూస్,కామారెడ్డి:జిల్లా ఎస్ పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 64 సెంటర్లలో ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న సమయంలో జుక్కల్ జెట్ పి హెచ్ ఎస్…
ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్
రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్ మనన్యూస్,పిఠాపురం:దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారు నుండి రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్. గుణశేఖర్ మరియు అతని వ్యక్తిగత డ్రైవర్ శివ…
ఇంజెక్షన్ వికటించి నాలుగేళ్ళ బాలుడు మృతి
మనన్యూస్,శేరిలింగంపల్లి:చందా నగర్ వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందినా ఘటనచందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పటల్ లో జరిగింది పూర్తి వివరాలకు వెళ్తే నల్లగొండ జిల్లాకు చెందిన రాజు, సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ (4)తమ ముగ్గురు…
ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
మనన్యూస్,పినపాక నియోజకవర్గం:కరకగూడెం మండల పరిధిలోని బుద్ధారం సమీపంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్న 6 గురిని కరకగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో కరకగూడెం ఎస్ఐ రాజేందర్ సిబ్బందితో కలిసి సోమవారం మధ్యాహ్నం దాడులు…
తండ్రి ఇంటిపై కుమారుడి కాల్పులు
Mana News ,నెల్లూరు:- వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి, సోదరుల వివాదం పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా తీసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికొచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల…
దోపిడీ జరగకుండా పోలీసులు అడ్డుకట్ట _ రెండు పిస్టళ్లు, 17 బుల్లెట్లు స్వాధీనం
మనన్యూస్,కాకినాడ:ఒకేసారి జీవితంలో ఏదో ఒక దొంగతనం చేసి స్థిరపడిపోవాలనే దురాలోచనకు కాకినాడ పోలీసులు అడ్డుకట్ట వేశారు. బ్యాంక్ లేదా ఏటీఎంలను దోచేద్దాం అనుకున్న ఒక పాత నేరస్తుడిని కాకినాడ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి విషయాలను బుధవారం కాకినాడ…
కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తి రిమాండ్
మనన్యూస్,నారాయణ పేట:కానిస్టేబుల్ పై దాడి చేసి వ్యక్తిని సోమవారం రిమాండ్ కి తరలించినట్లు ఊట్కూర్ ఎస్సై కృష్ణంరాజు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలోని ఊట్కూర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో లోని ఐదవ తేదీన పెద్ద చెరువు నుండి…
YS వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై సునీత సంచలనం !
Mana News :- YS వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో ఉన్న సాక్షులు చనిపోవడం కచ్చితంగా అనుమానాస్పదమే అంటూ బాంబ్ పేల్చారు. తన తండ్రి…
బెల్ట్ షాపు పై పోలీసుల దాడి సుమారు 9వేల మద్యం సీజ్
మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా ఎల్లంపేట్గ్రా మంలో ఇద్దరు వ్యక్తులు అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్న సమాచారం మేరకు వారి షాపులను రైడ్ చేసి వారి షాపులో అక్రమంగా అమ్మడానికి నిలువ ఉంచిన మద్యం బాటీలను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.…