కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధికి తోడ్పడుతుంది…
శంఖవరం/ మనధ్యాస ప్రతినిధి (అపురూప్) :కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధికి తోడ్పడుతుందని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే వరపుల సత్య ప్రభ రాజా ముందంజలో ఉన్నారనిప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల…