కోనవలసలో పొలం పిలుస్తోంది

మన న్యూస్ పాచిపెంట, జూలై 22:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడడం వలన భూమిలో ఉన్న వానపాములు ఉపయోగపడే అనేక సూక్ష్మజీవులు నశిస్తున్నాయని కాబట్టి అవసరమైనంత మేర మాత్రమే రసాయన ఎరువులు వాడుకోవాలని…

తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా జయ కుమార్…

మన న్యూస్,తిరుపతి, జులై 22 :తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన అధ్యక్షులుగా ఎస్ జయ కుమార్ 102 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలోని తిరుపతి నగరంలో మొట్టమొదటిసారిగా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో…

విద్యాశాఖ అధికారులతో జిల్లా విద్యాశాఖ అధికారి సమీక్ష సమావేశం.జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ పరిధిలోని 14 మండలాల విద్యాశాఖ అధికారి1 మరియు 2 ప్రధానోపాధ్యాయులకు సిఆర్ఎంటి లతో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…

శ్రీ సీతారాముల మందిర పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ

మన న్యూస్ తవణంపల్లె జులై-22:         మండలంలోని వెంగంపల్లెలో వెలసిన పురాతన సీతా రాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది. 150 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లె గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంటు కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని…

108 అంబులెన్స్ లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం

మన న్యూస్, నారాయణపేట జిల్లా :- నారాయణపేట జిల్లా అప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మొగిలిమ్మ, మంగళవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో 108 కి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. హుటా హుటిన నారాయణపేట జిల్లా కు తరలిస్తుండగా…

దొంగతనాలలో ఇదో వింత దొంగతనం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 22 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలలోకి పోతే అయిజ మండల కేంద్రం లో…

ఖరీదైనా వేప తుమ్మ చింత మొదలగు కలప స్మగ్లింగ్ వ్యాపారం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 22 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ ప్రతినిత్యం ఖరీదైనా కలప ను అక్రమంగా తరలించడం జరుగుతుంది. ఒక పక్కన ప్రభుత్వాలు కోట్ల రూపాయలు హెచ్చించి పర్యావరణము…

ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న అర్కల కామేష్ రెడ్డి

మీర్ పేట్. మన న్యూస్ :- మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ కమలనగర్ కాలనీ నందు నవభారత్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సవాలలో బాగంగా నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మీర్…

రైతులకు పి.ఎం .డి.ఎస్ కిట్లు అందచేత

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని గూడూరు ఏ . డి కార్యాలయం ఎదుట డిపిఎం షణ్ముఖం అడిషనల్ డీటీఎం పట్టాభిరెడ్డి డిస్టిక్ యాంకర్ రవిచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పి.డి.ఎస్ కిట్లు ను అందచేశారు. 200ఎకరాలకు ఒక ఎకరాకు…

తపాల లో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. సూపర్నిడెంట్ మురళి

గూడూరు , మన న్యూస్:- ఐ.టి టు పాయింట్ ఓ రోల్ అవుట్ లో భాగంగా మంగళవారం గూడూరు డివిజన్ మైగ్రేట్ అవడం జరిగిందని,ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా తపాలా శాఖ ముందుకెళుతుందని గూడూరు డివిజన్ సూపరిడెంట్ ఎల్.వి మురళీ…

You Missed Mana News updates

మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన
దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…