కార్యకర్తలకు వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు భరోసా…

శంఖవరం /కిర్లంపూడి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలు వైసీపీ కోఆర్డినేటర్ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
గ్రామంలో కొన్ని రోజుల కిందట రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో తమకు న్యాయం చేయాలని గిరిబాబును కోరారు.
పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని అధికార పార్టీ ఒత్తిళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని, శాంతియుతంగా ఉండి సమయనం పాటించాలని కోరారు.

  • Related Posts

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు (08-06-2025, ఆదివారం) ఉదయం 9 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సూర్యప్రభ వాహనసేవలో స్వామివారు సూర్యుడి…

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    మన న్యూస్ సింగరాయకొండ:-రైతుల హక్కుల కోసం కొనసాగుతున్న రైతు పోరుబాట కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి, పి.ఏ.సీ సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఆదిమూలపు సురేష్ పిలుపు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    అట్టహాసంగా దుర్యోధన వద

    అట్టహాసంగా దుర్యోధన వద

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్