*నేడు విద్యుత్ సరఫరాకు అంతారాయం…* *వినియోగదారులను సహకరించాలని కోరిన విద్యుత్ అధికారులు*

మన న్యూస్ శంఖవరం (అపురూప్) శంఖవరం సబ్స్టేషన్ 33/11కె వి మరమ్మతుల పనుల కారణంగా శంఖవరం సబ్స్టేషన్ పరిధిలో ఫీడర్లు అనగా 11కె వి శంఖవరం, 11కె వి శంఖవరం రూరల్, 11కె వి పెద్దమల్లాపురం ఫీడర్ మరియు ఇండస్ట్రియల్ ఫీడర్లు. 04-04-2025 శుక్రవారం అనగా నేడు ఉదయం “8:00 గం” నుండి మధ్యాహ్నం 12:00 గం”వరకు,శంఖవరం, నెల్లిపూడి, కొంతంగి, జి. కొత్తపల్లి, గౌరంపేట, పెద్దమల్లాపురం, వేళంగి గ్రామాలకు ,విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, కావున ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించాలని జగ్గంపేట విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. వీరభద్ర రావు కోరారు.

  • Related Posts

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు (08-06-2025, ఆదివారం) ఉదయం 9 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సూర్యప్రభ వాహనసేవలో స్వామివారు సూర్యుడి…

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    మన న్యూస్ సింగరాయకొండ:-రైతుల హక్కుల కోసం కొనసాగుతున్న రైతు పోరుబాట కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి, పి.ఏ.సీ సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఆదిమూలపు సురేష్ పిలుపు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    అట్టహాసంగా దుర్యోధన వద

    అట్టహాసంగా దుర్యోధన వద

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్