శంఖవరం మండల ప్రజా పరిషత్అభివృద్ధి అధికారిగా ప్రసాద్….

మన న్యూస్ శంఖవరం (అపురూప్)

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎఫ్ఎసి)గా ఎన్ఎమ్ కెజి ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు శంఖవరం ఎంపిడిఓగా పనిచేసిన ఎస్ సుబ్రహ్మణ్య శర్మ సామర్లకోట లోని ఈటిసికు బదిలీపై వెళ్ళారు. సుబ్రహ్మణ్య శర్మ శంఖవరం మండలంలో సుమారు 8 నెలల కాలం పాటు పనిచేసారు. నూతన ఎంపిడిఓగా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ శంఖవరం మండల పరిషత్ పరిపాలనాధికారిగా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సుబ్రహ్మణ్య శర్మ బదిలీ కావడంతో ఎఓ ప్రసాద్ కు పూర్తి అదనపు బాధ్యతలతో కూడిన ఎంపిడిఓగా పదోన్నతి లభించింది. దీనితో పలు శాఖల సిబ్బంది ఎంపిడిఓ ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు.

  • Related Posts

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    మన న్యూస్, నెల్లూరు:పిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా,అసహ్యంగా ఆలోచిస్తున్నారు…. జనసేన నేత గునుకుల కిషోర్సెక్యులరిజం గురించి బాధపడే నారాయణ సనాతన ధర్మం క్రూరమైనది అన్నట్లే ముస్లిం మతస్తులను, క్రైస్తవ మతస్థులు అనగలిగే దమ్ముందా..? అని అన్నారు.పనిచేసే వారిని కూలీలు అనకండి…

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    మన న్యూస్ ,నెల్లూరు :*టీచర్ల బదిలీలను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్.*ఆఖరి నిమిషంలో ప్రభుత్వం చేసిన పచ్చిమోసంతో టీచర్లలో ఆందోళన.*రెడ్‌బుక్ మంత్రికి విద్యాశాఖపై కాస్తైనా శ్రద్ద లేదు.*సర్కార్ తీరుపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం.నెల్లూరు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    అట్టహాసంగా దుర్యోధన వద

    అట్టహాసంగా దుర్యోధన వద