మా అన్న రాజా అసలైన టిడిపి నాయకుడు.. ఎమ్మెల్యే డాక్టర్ థామస్

నాతో ఉంటూ తొట్టి గ్యాంగ్ పగలు ఎల్లో రాత్రి పచ్చ పార్టీలతో తిరిగేవారు ఎవరో నాకు తెలిసిపోయింది

90 ఎం.ఎల్ బ్యాచ్ ఆగడాలు డ్రామాలు నే కల్లారా చూసా ఇకపై అవి సాగవు

మన న్యూస్, ఎస్ ఆర్ పురం:– కత్తితో నరికిన జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అన్న వారే అసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు. కార్వేటి నగరం మండలం కొల్లాగుంట గ్రామంలో చేనేత కార్మికుల 200 యూనిట్లు ఉచితంగా ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ జీడీ రేట్లు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా సొంత అన్న రాజా అసలైన తెలుగుదేశం నాయకుడు 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కి సేవలు అందిస్తున్నాడు. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మా అన్న రాజా పై కత్తితో నరికారు. అయినా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అన్నాడు .అలాంటి వాళ్ళు అసలైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. నేను నియోజకవర్గంలో అప్పుడప్పుడు రాలేను పక్షంలో మా అన్న రాజా మండల అధ్యక్షుడు మీ దగ్గరకు వస్తారు మీ సమస్యను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు .ఇకపై 90 ఎం.ఎల్ బ్యాచ్ ఆగడాలు డ్రామాలు గల్లారా చూసాను ఇకపై వారి ఆటలు సాగవు తెలుగుదేశం పార్టీకి కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అని తెలియజేశారు. మా చిన్నాన్న కొడుకు యోనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు .గతంలో మా చిన్నాన్న కుమారుడు యోనా ను కత్తితో పొట్టపై పొడిచారు.తిరుపతిలో రుయా ఆసుపత్రిలో ఆరు నెలల పాటు చికిత్స పొంది మళ్లీ పార్టీ మీద విపరీతమైన అభిమానంతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేశారని వీరు అసలైన తెలుగుదేశం కార్యకర్త లు అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేంద్రన్, మండల అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, మాజీ ఎంపీపీ జనార్దన్ రాజు, మురళి రాజు, టిడిపి యువ నాయకుడు పవన్, మైనారిటీ నాయకుడు సంధాని, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు బృందావనంలో ఫోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ లో జ్యోతి ప్రజ్వలన…

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    మన న్యూస్, నెల్లూరు:* మహిళలను కించపరిచే మాటలు మానకుంటే నాలుకలు తెగకోస్తాం.- నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన తెలుగు మహిళలు.- అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడంపై మహిళల మండిపాటు .- నల్ల చీరలు ధరించి కదం తొక్కిన మహిళామణులు .-…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి  కాకాణి  గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!