పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
మనన్యూస్:ప్రత్తిపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాల్గొవ స్థంభంగా పిలువబడే పాత్రికేయ రంగం ఎంతో…
జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్:తిరుపతి సనాతన ధర్మాన్ని ప్రతి ఇంటికి భజనమండలి సభ్యులు తీసుకెళ్ళాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు.తిరుపతి ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా నగర సంకీర్తన జానపద వృత్తి కళాకారుల సంఘం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ…
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం.
మనన్యూస్:తిరుపతి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన వేలూరు జగన్నాథం నియమించారు.ఈ సందర్భంగా ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ ఐక్యంగా కూడగట్టుకుని వారి…
సాయానికి సత్కారం సేవలకు సన్మానం ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం
మన న్యూస్:తిరుపతి ప్రత్యేక ప్రతిభావంతుల విజేతలకు బహుమతులు వివిధ రకాలుగా సాయం చేసిన వారికి సత్కారం,వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఘన సన్మానం చేసిన ఘనత శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ(శైలజ)కు దక్కుతుందని రాష్ట్రీయ హిందూ…
మానవత” సేవలు అద్వితీయం తుడా ఎస్ఈ ఎన్వీ కృష్ణారెడ్డి రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబుకు సన్మానం
మనన్యూస్:తిరుపతి రాష్ట్రవ్యాప్తంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వివిధ రంగాలలో అందిస్తున్న సేవలు అద్వితీయమని తుడా ఎస్ ఈ ఎన్ వెంకట కృష్ణారెడ్డి కొనియాడారు.ఆదివారం జరిగిన మానవతా నెలవారీ సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా హాజరై ప్రసంగించారు.రాష్ట్రవ్యాప్తంగా 124 యూనిట్ల ద్వారా 80…
కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం పలికిన మెడికల్ కళాశాల వీఆర్వో వీర కిరణ్
మనన్యూస్:తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన కేంద్ర ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ కు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల పిఆర్వోవీర కిరణ్ రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం ఘన స్వాగతం పలికారు.అనంతరం కేంద్ర సహాయ…
సింగంశెట్టి సుబ్బరామయ్య చేతులు మీదుగా టిటిడి కి ఐదు లక్షల విలువచేసే సేంద్రీయ ఎరువులు విరాళం
మనన్యూస్:తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రియా జన్ అగ్రి అండ్ బయోటెక్ కంపెనీ వారి సేంద్రియ ఎరువులను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య,ఆ కంపెనీ ప్రతినిధులు ఆదివారం టీటీడీకి అందజేశారు.టీటీడీ అటవీశాఖ ఉద్యానవన సంరక్షణ కొరకు ఉచితంగా ఐదు లక్షల…
పాఠశాల స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే ఊరుకోము: టిడిపి నేత మంజునాథ్
. బంగారుపాళ్యం,డిసెంబర్ 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలివారిపల్లి ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించాలని ప్రయత్నం చేయడం హేయమైన చర్యని మండల టిడిపి అధికార ప్రతినిధి మంజునాథ్ విమర్శించారు.పాఠశాలకు సంబంధించిన ఆట స్థలాన్ని…
మొగిలీశ్వరస్వామి ఆలయంలో బహిరంగ వేలములు.
బంగారుపాళ్యం,డిసెంబర్ 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలీశ్వర స్వామి ఆలయం నందు పార్కింగ్ గేట్ వసూలు చేయుట,టెంకాయలు,పూజ సామగ్రి అమ్ముకొనుట, పాదరక్షలు భద్రపరచుట, కొబ్బరి చిప్పలు పోగు చేయుట,తలనీలాలు పోగు చేయుట మొదలగు హక్కులకు శనివారం ఆలయ వంశపారంపర్య…
అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం –
మంత్రి గుమ్మడి సంధ్యారాణి మన న్యూస్ ,సాలూరు ,: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లోఅత్యాధునిక సౌకర్యాలతో వంద పడకల ఆసుపత్రి పునఃనిర్మాణ పనులు జరగాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి గుత్తేదారులను ఆదేశించారు.…