Category: ఆంధ్రప్రదేశ్

ఉగాది సందర్భంగా పోలీసులకు రాష్ట్ర అవార్డులు

తిరుపతి జిల్లా మన ధ్యాస:– ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే సేవా పతకాలు, ఉత్తమ సేవా పతకాలు లభించడం గర్వకారణమని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్…

60-40 పంచుకుంటారన్న ఆరోపణలు” – కార్యకర్తల్లో మరింత అసంతృప్తి

ఉరవకొండ, మన ధ్యాస:రాజకీయ పార్టీల్లో కార్యకర్తల అసంతృప్తికి కొత్త కారణాలు చేరుతున్నాయి. ముఖ్యంగా “60-40” శాతం లాభాల పంచకం జరుగుతోందన్న ఆరోపణలు కిందిస్థాయి కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పైస్థాయి నాయకులు కాంట్రాక్టులు, ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామ్యం చేసుకుంటున్నారనే భావన…

అష్టలక్ష్మి ఆలయ చైర్మన్ గా శ్రావణ్ కుమార్

మన ధ్యాస:- , మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ లోని అష్టలక్ష్మి దేవాలయ చైర్మన్ గా నాగమల్ల శ్రావణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారము అష్టలక్ష్మి దేవాలయం నూతన కమిటీని మూడు సంవత్సరాల గాను ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినారు. అధ్య క్షుడిగా…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడ్ ను ఎవ్వరూ అందుకోలేరు…..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

మన ధ్యాస, నెల్లూరు రూరల్, మార్చి 15 : నెల్లూరు రూరల్ ,31వ డివిజన్, రామకోటయ్య నగర్ సెంటర్ లో 28, 29, 30 & 31 డివిజన్లలో 1 కోటి 85 లక్షల రూపాయలతో పూర్తయిన వివిధ అభివృద్ధి పనులకు…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ

బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేలు టౌన్‌లోని ఫాతిమా మస్జిద్‌లో కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లిం సోదరుల కోసం శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లిం సోదరులు అఖండ…

ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేల్ మున్సిపాలిటీ దళిత వాడ శీలంవారిపల్లి యందు శనివారం జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది, ముఖ్యంగా ఈ కార్యక్రమం పురస్కరించుకొని పేదల మధ్య కేక్ కటింగ్ మరియు 300 మందికి…

రైతే రాజుగా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు జమ కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాన శ్రీరామమూర్తి

జియ్యమ్మవలస/ మనధ్యాస/మార్చి14:- రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాన శ్రీరామమూర్తి అన్నారు. శనివారం జియ్యమ్మవలస మండలంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఎంతో…

జియ్యమ్మవలసలో అంగరంగ వైభవంగా జనసేన ఆవిర్భావ వేడుకలు

జియ్యమ్మవలస/మనధ్యాస/ మార్చి14 మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసైనికుల మధ్య అత్యంత ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన జనసైనికులు, పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు.పార్టీ…

వెదురుకుప్పం మండలంలో మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

మన ధ్యాస | వెదురుకుప్పం,చిత్తూరు జిల్లా | మార్చి 14ఆదికవిత్రి ఆతుకూరి మొల్ల (మల్లమాంబ) జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా ఎదురు కుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ పరిధిలోని మొరవ గ్రామంలో మొల్ల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సామాన్య కుటుంబంలో జన్మించిన…

అభివృద్ధి సంక్షేమాలకు చిరునామ, కూటమి ప్రభుత్వ పాలన…. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన థాస, విడవలూరు, మార్చి 12 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల గుండె చప్పుడు విని ప్రజావసరాలు తీర్చే పాలకుడని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో 60 వేల లీటర్ల కెపాసిటీతో…