Category: ఆంధ్రప్రదేశ్

కల్లుగీత కార్మికుల సదస్సులో పాల్గొన్న నాయకులు

బంగారుపాళ్యం-ఫిబ్రవరి 08 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ తెలుగు నాడు గౌడ్ సంఘం అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్ అధ్యక్షతన మంగళగిరి లో గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలు నందు ఆదివారం జరిగిన రాష్ట్ర కల్లు గీత కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిలుగా…

నేటి సమాజానికి బౌద్ధం అవసరం.బుద్ధుడు నిజమైన సామ్యవాది పలువురు వక్తలు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8 మన ద్యాస చిత్తూరులోని స్థానిక విజయం విద్యాసంస్థ నందు, చిత్తూరు బౌద్ధ దమ్మ సంఘం, ఆధ్వర్యంలో బౌద్ధం నేటి అవసరం… పై ఉపన్యాస కార్యక్రమం జరిగింది. చిత్తూరు స్థానిక విజయం విద్యా సంస్థ నందు బౌద్ధ దమ్మ…

తవనంపల్లి వైపు ఏనుగుల కదలికలు.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక!

తవణంపల్లి ఫిబ్రవరి 8 మన ద్యాస చిత్తూరు జిల్లా సంతపేట చెరువు పరిసర ప్రాంతాల్లో జంట ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం అందినట్లు తవణంపల్లి ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు. ఈ ఏనుగులు తవణంపల్లి మండలం వైపు కదులుతున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు.…

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జడ్డింగ్ అన్నవరం వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు తారు రోడ్డు పనులు నాణ్యతతో వేగంగా పని పూర్తి చేయాలని ప్రత్తిపాడు నియోజవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ సంబంధిత అధికారులను…

ఘనంగా రజకుల బల్లల పండుగ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో వైవిద్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరికివారు తమ జీవనోపాధి కోసం ఉద్యోగ వ్యాపార రీత్యా ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తుంటే మరికొందరు అనాదిగా వస్తున్న కులవృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు.ముఖ్యంగా ప్రాచీన…

ఎన్ సిసి ఫస్ట్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన గుండాల నరేంద్రబాబు

మన ధ్యాస, నెల్లూరు, ఫిబ్రవరి 6 :వృత్తి రీత్యా వీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులుగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, వెంగళరావు నగర్ నెల్లూరు నందు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో 28 సంవత్సరాల ఏడు మాసాలు పూర్తి చేసుకున్నారు. 09…

ఆంధ్రప్రదేశ్ అమరావతి క్వాంటం ర్యాలీని ప్రారంభించినుంది… భారతదేశ క్వాంటం భవిష్యత్తుకు పునాది వేస్తుంది.

మన ధ్యాస ,నెల్లూరు, ఫిబ్రవరి 6: ఫిబ్రవరి 7న జరిగే అమరావతి క్వాంటం వ్యాలీ (AQV) స్థాపన కార్యక్రమంతో అమరావతి భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయాణంలో ఒక నిర్వచించదగిన మైలురాయిగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. తదుపరి తరం ఆవిష్కరణ పర్యావరణ…

ఉరవకొండ లోని గుంతకల్ రోడ్‌లో 8 ఏళ్ల బాలుడు అదృశ్యం

ఉరవకొండ: గుంతకల్ రోడ్‌లోని కళ్లూరు బట్టల దుకాణం వద్ద ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో జగదీశ్ అనే 8 సంవత్సరాల వయస్సు గల బాలుడు తప్పిపోయాడు. పాలర్తురు గ్రామానికి చెందిన జగదీశ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సమయంలో…

కర్ణాటక, కేరళ ధర్మ ప్రచారణ యువసేన సభ చైర్మన్ కె. గోపి వారిని ఘనంగా సన్మానించిన ఆంధ్ర ప్రదేశ్ గౌడ్ సంఘం కార్యదర్శి బుస్సు నాగరాజ గౌడ్*

బంగారు పాల్యం, మనధ్యాస ,ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి మాజీ డైరెక్టర్, అలాగే కర్ణాటక–కేరళ రాష్ట్రాల నారాయణ గురు…

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం రావాలి…….. బీసీవై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ఉల్లిపాయల లీలా కృష్ణ యాదవ్

మన దాస, నెల్లూరు, ఫిబ్రవరి 6: బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం రావాలని బిసివై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ఉల్లిపాయల లీలాకృష్ణ యాదవ్ శుక్రవారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో అన్నారు. బి సి వై పార్టీ…