సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల
తవణంపల్లి, మన ధ్యాస అక్టోబర్ 23: డిసెంబరు 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. మహాసభలను…
పిఎఫ్ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు : జడ్పీ సిఇఓ రవికుమార్
చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 23: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా పరిషత్ సిఇఓ రవికుమార్ తెలిపారు. గురువారం ఆయనను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్…
ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ప్రవీణ్ కుమార్.
ఎల్ బి నగర్. మన ధ్యాస ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఎల్బీనగర్ కు చెందిన సీనియర్ పాత్రికేయులు, టీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు టి. ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన…
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
గద్వాల జిల్లా మనధ్యాస అక్టోబర్ 23 జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది అందరు…
జల వనరులు,చెరువులను పరిరక్షించాలిజేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది
మన ధ్యాస పార్వతీపురం, అక్టోబర్ 23 : – పార్వతిపురం జిల్లాలోని జల వనరులు మరియు చెరువులు ఆక్రమణ కాకుండా పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో చెరువులు,…
వెంగమాంబ దేవస్థాన అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం పట్ల హర్షం…..టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జెడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్…..
ఉదయగిరి, అక్టోబర్ 23 :-మన ధ్యాస: ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ విజ్ఞప్తి మేరకు దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ తల్లి దేవస్థానం అభివృద్ధి కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…
మన్నెం నరసారెడ్డి పార్థివదేహానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన నివాళి.పి.ఇ.టి మాస్టర్ మన్నెం నరసారెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
బుచ్చిరెడ్డిపాలెం, అక్టోబర్ 22 (మన ధ్యాస న్యూస్). బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పైడా రామయ్య కళ్యాణ మండపం వీధిలో నివసించిన, బుచ్చిరెడ్డిపాలెం డి.ఎల్.ఎన్.ఆర్. ప్రభుత్వ హైస్కూల్లో పి.ఇ.టి. మాస్టర్గా సేవలందించిన మన్నెం నరసారెడ్డి (మన్నెం మధుసూదన్ రెడ్డి తండ్రి) ఈ రోజు అకాల…
లెక్కల వారి వివాహ గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!
కలిగిరి అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్)://వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి – విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు నలుగు వేడుకలో ఉదయగిరి…
నేరెళ్ల వాగులో ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది గాలింపు.
వాగులో పడి గల్లంతైన మృతదేహం లభ్యం..! 6 గంటలపాటు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టిన-ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా.. జలదంకి, అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్): జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల…
ప్రజల అవసరాల కోసం అటవీశాఖ పనిచేయాలి……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కీలకమైన కండలేరు స్పిల్ వే కాలువల విషయంలో అభ్యంతరాలు తగదు మన ధ్యాస ,పొదలకూరు ,అక్టోబర్ 23: నెల్లూరు జిల్లా ,కండలేరు జలాశయం వద్ద స్పిల్ వేను గురువారం పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు,…

















