Category: ఆంధ్రప్రదేశ్

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 146 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 17 మన న్యూస్ :– జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో, నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన…

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

మన న్యూస్ మే 17: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామం , పోల్కంపేట్ గ్రామానికి మంజూరైనా ఇందిరమ్మ ఇండ్ల జారీ పత్రాలను లబ్ధిదారుల ఖాళీ స్థలాలలో భూమి పూజ చేసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందచేయడం…

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఉపముఖ్యమంత్రి కే. నారాయణస్వామి

Mana News, వెదురుకుప్పం :- ఓ ఘనమైన వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వెదురుకుప్పం భాస్కర్ రెడ్డి కుమార్తె మరియు సీనియర్ జర్నలిస్ట్ రఘునాథరెడ్డి కుమారుడు మధ్య జరిగిన ఈ వివాహం, గ్రామంలో సాంప్రదాయ విలువలు, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించేలా…

రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన రూపాదేవికి మంత్రి స్వామి అభినందనలు

మన న్యూస్ సింగరాయకొండ:- పాలీ సెట్ 2025లో రాష్ట్ర స్థాయిలో 167వ ర్యాంక్ (117/120 మార్కులు) సాధించిన సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు దనేకుల బలరాం కుమార్తె రూపాదేవిని రాష్ట్ర సంఘీక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా…

కలికివాయిలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర, సంసిద్ధత ఉత్సవాలు విజయవంతం

మన న్యూస్ సింగరాయకొండ:- కలికివాయి గ్రామ సచివాలయం పరిధిలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించి, గ్రామస్తులకు వేసవి జాగ్రత్తలు, వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించారు. తల్లులు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎండలో బయటకు వెళ్లకుండా…

మండల విద్యా వనరుల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర.

మన న్యూస్ సింగరాయకొండ:– సింగరాయకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంసింగరాయకొండ మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం…

సైనికులారా సలాం… ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో ముత్తుకూరు జయజయకారాలు

Mana News, సర్వేపల్లి :- , సర్వేపల్లి నియోజకవర్గంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించబడింది. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు సాగిన ఈ యాత్ర త్రివర్ణ పతాకాలతో సందడి చేసింది. ఈ…

ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో త్రివిధ దళాలకు కృతజ్ఞతగా తిరంగా ర్యాలీ – ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం కావడంతో భారీ ర్యాలీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :- పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ.కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఏలేశ్వరం పట్టణంలో స్థానిక…

వైసిపి హయాంలో పనిచేసిన అధికారుల వలన రాష్ట్రానికి తలవపులు……

Mana News :- జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయం లో కొందరు అధికారుల వలన రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చారు. పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జగన్ కి ఊడిగం చేయటం వలన ఈరోజు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వచ్చింది.…

వైసిపి కాకినాడ జిల్లా కార్యాచరణ కార్యదర్శిగా బీశెట్టి అప్పలరాజు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో యర్రవరం గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజుకు స్థానం కల్పించారు.రాష్ట్ర వైసిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం,నియోజకవర్గ…