జగన్ రెడ్డి రాజ్యాంగ పాలన కన్నా అంబేద్కర్ రాజ్యాంగబద్ద కూటమి పాలనే నిన్న…
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం గుర్తుకు రావడం చాలా విడ్డూరంగా ఉన్నదని జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ వైయస్సార్ సిపి నాయకులను ఎద్దేవా చేశారు. 2019-2024…