Category: ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి రాజ్యాంగ పాలన కన్నా అంబేద్కర్ రాజ్యాంగబద్ద కూటమి పాలనే నిన్న…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం గుర్తుకు రావడం చాలా విడ్డూరంగా ఉన్నదని జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ వైయస్సార్ సిపి నాయకులను ఎద్దేవా చేశారు. 2019-2024…

మెప్మా సభ్యులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన – ఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామం టిడిపి కార్యాలయంలో మెప్మా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కి ఉచిత సాంసంగ్ ట్యాబులు ప్రత్తిపాడు నియోజవర్గం శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ చేతుల మీదుగా అందించారు.…

కాలువలు ఇట్ల నీళ్లు పారేదెట్ల

రైతు సాగుకు సమాయత్వం అవుతున్న పంట కాలవల్లో పూడికలు తీయని వైనం మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్::రుతుపవనాలు జోరందుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రైతులు ఏరువాక పౌర్ణమి నిర్వహించుకుని సాగుకు సమాయత్తమయ్యారు.కానీ రైతుకు సాగునీరు ఇవ్వాల్సిన అధికారులు,నిర్లక్ష్యం వహిస్తున్నారు.స్థానిక ప్రజా…

కులం పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం నేరం:అంబేద్కర్ సాక్షిగా అన్యాయం జరిగింది , ప్రభుత్వ విప్, కూటమి ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్తాం : జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న.

గంగాధర్ నెల్లూరు, మన న్యూస్ : నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ఎమ్మెల్యే చే సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి

మన న్యూస్,తిరుప‌తిః– ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను న‌లుగురు ల‌బ్దిదారుల‌కు సోమ‌వారం సాయంత్రం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న కార్యాల‌యంలో అందించారు. 11వ డివిజ‌న్ కు చెందిన రాధాకృష్ణ రాజు స‌తీమ‌ణి వ‌సంత అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.…

ఆటోలకు డిజిటల్ నెంబర్ల పంపిణీ…ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి-ఎస్పీ హర్షవర్ధన్ రాజు…

మన న్యూస్,తిరుపతి :– తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భరోసా కల్పించడానీకే ఆటోలకు ఈ డిజిటల్ నెంబర్లను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో ట్రాఫిక్…

క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సమావేశమునకు హాజరైన కోనేటి రవిరాజు

పుత్తూరు, మన న్యూస్, జూన్ 16 :- భద్రాచలంలోని క్షత్రియ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమావేశము ఫెడరేషన్ చైర్మన్ వెంకటపతి రాజు( పెద్దబాబు ) భద్రాచలం శ్రీ రామ టెంపుల్ మాజీ ఈవో మరియు క్షత్రియ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణమరాజు…

తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ ధనాశి ఉషారాణి అధ్యక్షతన సైకాలజిస్ట్,విలేకరి,సామాజిక నేత్త రాధికారాణి కు అతిథులచే తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డు పురస్కారం.

హైదరాబాద్/తిరుపతి , మన న్యూస్ , సోమవారం జూన్ 16 :- హైదరాబాద్ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో తెలుగు కళారత్నాల సేవా సమితి ప్రోగ్రాం డైరెక్టర్ అండ్ ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో వివిధ రంగాల…

ఘనంగా నెల్లూరు రూరల్ లో సినీ నటుడు ఆలీ చే అంజన గోల్డెన్ గెలాక్సీ బ్రోచర్ ఆవిష్కరణ.

మన న్యూస్ ,నెల్లూరు రూరల్:అంజన గోల్డెన్ గెలాక్సీ వారి మొదటి వెంచర్ను సింహపురి పరిసర ప్రాంత ప్రజలు సమర్శించి ఆదరించాలని ప్రముఖ సినీ హాస్యనటుడు, సినీ హీరో ఆలీ పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని స్థానిక మటెంపాడు మరియు పాలిచర్లపాడు…

వెన్నుపోటు పరిపాలనకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ మారారని .. కూటమి ప్రభుత్వం ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో .. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ మేరీగ మురళితో కలిసి, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…