Category: తెలంగాణ

గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే విధంగా సర్పంచులు కృషి చేయాలి.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే విధంగా సర్పంచులు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జుక్కల్…

మాగి అభయాంజనేయ క్షేత్రంలో ఘనంగా 4వ వార్షికోత్సవ వేడుకలు..ఆలయ ధర్మకర్త మెంగారం నాగలక్ష్మి–శ్రీనివాస్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో శివపంచాయతన అభయాంజనేయ క్షేత్రం చతుర్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం,పరివార దేవతల పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా,భక్తి పారవశ్యంతో నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం వేద…

అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.._ ఏఐసీసీ పరిశీలకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) సాంగ్లీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి డీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక ప్రక్రియలో భాగంగా..జిల్లాలోని ముఖ్య నాయకులు,కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్ & జుక్కల్ ఎమ్మెల్యే…

మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన… డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో ఉమ్మడి నిజాంసాగర్ మాజీ ఎంపీపీ వీరంగణ భాయ్ భర్త ఈశ్వర్ పటేల్ మరణంపై డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మృతుడి కుటుంబ సభ్యులను స్వయంగా…

ఉపాధిహామీ పనులు ప్రారంభం… సర్పంచ్ చంద్రకళ

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం ఉపాధిహామీ పనులను గ్రామ సర్పంచ్ చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథ కాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని, ఎండతీవ్రత దృష్ట్యా ఉదయ మే పనులు…

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )మొహమ్మద్ నగర్:ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఇళ్ల కల సాకారం అవుతుందని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని నర్వ గ్రామంలో లబ్ధిదారురాలు లక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన రిబ్బన్ కట్…

మహిళల స్వయం ఉపాధికి బాటలు – ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు, 40 మందికి సర్టిఫికెట్లు పంపిణీ

ఎల్ బి నగర్ మన ధ్యాస:-రంగారెడ్డి జిల్లా మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసే దిశగా జన శిక్షణా సంస్థాన్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 నెలలపాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ…

మహమ్మద్ నగర్ మండల సర్పంచుల ఫోరం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్):మహమ్మద్ నగర్ మండల సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని గురువారం మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గున్కుల్ గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్‌ను ఎన్నుకున్నారు,ఉపాధ్యక్షుడిగా సింగీతం గ్రామ సర్పంచ్ సయ్యద్ రఫీ, ప్రధాన కార్యదర్శిగా…

ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం…

ప్రజలకు మెరుగైన సేవల కోసం గ్రామపంచాయతీ భవనాలు – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…