Category: తెలంగాణ

నల్లవాగు మత్తడి పొంగిపొర్లింది.. రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి

మన ధ్యాస,నిజాంసాగర్ ,జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా సమీపంలో ఉన్న నల్లవాగు మత్తడి బుధవారం పొంగిపొర్లింది. గత మూడు రోజులుగా సంగారెడ్డి జిల్లా నిజాంపేట్, నారాయణఖేడ్ తదితర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నల్లవాగుకు భారీగా వరద…

నిజాంసాగర్ కాటేజీల్లో రూ.1.75 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసు ఛేదించిన పోలీసులు..

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గోల్ బంగ్లా సమీపంలో నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తు ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు…

పిట్లం మండల ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం..

మన ధ్యాస ,( జుక్కల్ ) జూలై 24: పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సతీమణి తోట అర్చన, కామారెడ్డి…

హసన్‌పల్లి గ్రామానికి బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని డిపో మేనేజర్‌కు వినతి…

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.వినతిపత్రంలో హసన్‌పల్లి గ్రామ…

ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్ హరిన్ కుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని…

హాసన్ పల్లి గ్రామంలో ఎల్-నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. ఏవో నవ్య

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్-నినో దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి నవ్య మాట్లాడుతూ.. ఎల్-నినో ప్రభావంతో సాధారణం…

భూముల రీ-సర్వేకు రైతులు సహకరించాలి: ఆర్డీవో రవీందర్ రెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): భూ భారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న భూముల రీ-సర్వేకు పట్టాదారు రైతులు పూర్తి సహకారం అందించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి కోరారు. బుధవారం మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్, సింగితం, వెంగళంపల్లి, నర్సాపూర్ రెవెన్యూ…

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్ లత

మన ధ్యాస ,నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్: మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 70/1లో ఉన్న 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి వద్ద రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా…

హసన్ పల్లి లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) , పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న రెండు ఇందిరమ్మ ఇళ్లను కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్…

ఎల్లారెడ్డి బావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం…బావ్ సార్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జైతే

మన ధ్యాస ,నిజాంసాగర్ ఎల్లారెడ్డి, జూలై 11:- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ భావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడు వుంటాయని, బావ్ సార్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జైతే అన్నారు. శనివారం…