మద్యం మత్తులో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి మృతి

మనన్యూస్:కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల నివాసి అయినా పొట్టి గారి శివప్రసాద్ 22 సంవత్సరాలు 31దావతు చేసుకొని ఎక్కువగా మద్యం సేవించి మద్యము మత్తులో అతను ఏమి చేస్తున్నాడో తెలియక నేను చెరువులో ఈతకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి…

దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

మన న్యూస్: కామారెడ్డి జిల్లా : దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాన్స్వాడ పట్టణ…

మద్యం సేవించి 100 డైల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసిన వ్యక్తి బైండోవర్

మన న్యూస్: కామారెడ్డి, మాచారెడ్డి,రాత్రి సమయంలో మద్యం సేవించి 100 డయల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు బానోతు రమేష్ అనే వ్యక్తిని మాచారెడ్డి తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు అత్యవసర సమయంలో…

24 గంటల్లో మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు

మన న్యూస్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ…

మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు

మన న్యూస్: జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ 30.…

విలేకరుల పై పెట్టిన ఎస్సి ఎస్టీ కేసు కొట్టివేత

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఎస్సీ ఎస్టీ కేసులో మణుగూరుకు పట్టణానికి చెందిన విలేకరులఫై 2019 లో నమోదైన కేసును కొట్టివేస్తూ ఖమ్మం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్, డిస్టిక్ సెషన్ న్యాయమూర్తి దేవినేని రాం ప్రసాదరావు శుక్రవారం తీర్పును వెల్లడించారు.…

ఫోక్సో చట్టం క్రింద ఒకరిపై కేసు నమోదు

ఫోక్సో చట్టం క్రింద మోసం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి గ్రామానికి చెందిన మార్కంటి రాజకుమార్ 30 సంవత్సరాల యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను…

ట్రాక్టర్ ఢీకొని…. ఓ వ్యక్తి మృతి…

మన న్యూస్: ట్రాక్టర్ డికొని వ్యక్తి మృతి చెందిన ఘటన భిక్కనూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం 10గంటలకు చోటు చేసుకుంది.పోలీస్ ల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన నీల ఇస్తారి (55)సైకిల్ పై సినిమా టాకీస్ చౌరస్తా నుండి గాంధీ…

You Missed Mana News updates

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్
మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన
విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి