ఏసీబీకి చిక్కిన గద్వాల జిల్లా పంచాయతీ సెక్రటరీ శ్యాంసుందర్ పుల్లూరు పంచాయతీ సెక్రటరీ

డీపీవో సూచన మేరకు ₹2లక్షలు లంచం తీసుకుంటుండగా ఉన్న పలంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు… మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో ఏసీబీకి చిక్కిన పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి.పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ తో…

సుంకేసుల జలాశయంలో రాజోలి యువకుడు గల్లంతు

రాజోలికి చెందిన గజ ఈతగాలతో గాలింపు చర్యలుమనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం కేంద్రానికి చెందిన రఫీ 17సం.తన స్నేహితులతో కలిసి సుంకేసుల జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఈతకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు.రాజోలి మండలానికి చెందిన…

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలో,ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు,పట్టణ ఎస్సై శ్రీరామ్ మరియు సిబ్బంది అట్టి స్థలానికి వెళ్ళగా,అక్కడ ఒక వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతూ,వేరొక వ్యక్తికి ఒక కవర్ నీ…

ఏసీబీ వలలో పట్టుబడ్డ లింగంపేట ఎస్సై సుధాకర్.

మనన్యూస్,కామారెడ్డి:లింగంపేట్ మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద 12వేల 500 ల రూపాయలు లంచం తీసుకుంటుండగా మాటువేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు.వాహనాలు అమ్మకాలు…

పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:బోదాసు నర్సింలు,కేశయ్య,లింగన్నపేట్,మండలం గంభీరావుపేట్,రాజన్న సిరిసిల్ల జిల్లా,పి‌ఎస్ మాచారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినా విషయం ఏమనగా తన కొడుకు అయిన బోదాసు యెల్లంపేట్ గ్రామము,మాచారెడ్డి మండలంనకు చెందిన బోదాసు నందిని మమత తో 5సం.రాల క్రితం వివాహం గత…

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మనన్యూస్,గద్వాల:జోగులాంబ జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై సోమవారం గద్వాల పట్టణ పోలీసులు దాడులు చేశారు.గద్వాల పట్టణంలోని బసవన్న చౌరస్తా సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అకస్మికంగా దాడులు…

మళ్లీ తెరపైకి నకిలీ నోట్ల మూట,నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ పోలీసులు

మనన్యూస్, కామారెడ్డి: జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ సంతోష్ కుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ…

అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ పట్టివేత

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం వాడి గ్రామం లో లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు అందాజా ఆరు గంటలకు వాడి విలేజ్ లోని లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగిందని…

ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

మనన్యూస్,కామారెడ్డి:కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య యువకుడు 32 సంవత్సరాల వయసు గల సుంకరి ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు.ఈమెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.తుజాల్పూర్…

671 కేజీలు గంజాయిని పట్టుకున్న పాచిపెంట పోలీసులు

మన న్యూస్.సాలూరు: సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుమారు కోటి రూపాయలు విలువ గల గంజాయిని పట్టుకున్న పోలీసులు,పాచి పెంట ఎస్సై వెంకటసురేసు సిబ్బందితో గంజాయి అక్రమ రవాణా గురించి రాబడి సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించగా…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు