

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని 250 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాదీనం.ముగ్గురిపై కేసు నమోదు.గద్వాల పట్టణం గంజిపేట లోని సితార ఇండస్ట్రీస్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారి.ఎస్సై కళ్యాణ్ కుమార్ బృందం తనిఖీలు 100 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్,రసాయానాలు స్వాదీనం.అమీర్ అనే వ్యక్తిపై కేసు నమోదు,హైదారాబాద్ కాటేదాన్ నుంచి గద్వాల కి బొలెరో వాహనంలో తెచ్చిన 150 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాదీనం మరో ఇద్దరిపై కేసు నమోదు…