Category: ఆంధ్రప్రదేశ్

చలో తునికి బయలుదేరిన మురళి రాజును అడ్డుకున్న పోలీసులు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు : మాజీమంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ రాజు మంగళవారం చలో తుని కార్యక్రమంకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో…

ఏపివిఎంఆర్ మహాసభను జయప్రదం చేయండి.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం; ఈనెల 20వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర ఆవరణలో జరిగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు పసగడుగుల నానాజీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం…

ఇన్నోవేటివ్ పోస్ట్ కొస్టల్ (అవంతి సీ ఫుడ్స్) కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో యువకుడు మృతి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో గల అవంతి ప్రవీణ్ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్న పెద్దనాపల్లి గ్రామానికి చెందిన మోర్తా సుదర్శన రావు. మంగళవారం మృతి చెందడంతో మృతదేహంతో కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. ఈ…

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ లో చేరికలు

మనన్యూస్,శ్రీకాళహస్తి:నియోజకవర్గం,తొట్టంబేడు మండలం,కాసరం పంచాయతీ నుండి 50 కుటుంబాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు,పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీ లో చేరారు.పార్టీలో చేరిన వారికి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు శ్రీకాళహస్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో…

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి

మార్చి17 నుండి 31 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలు జిల్లాలో 593 కేంద్రాల్లో హాజరు కానున్న 28656 మంది విద్యార్ధులు.. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలి.. జిల్లా…

నేడు తిరుపతికి నారా లోకేష్ రాక,,పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, శాప్ చైర్మన్…

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి…

శ్రీకృష్ణ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన జీడీ నెల్లూరు వైసీపీ ఇంచార్జ్ కృపా లక్ష్మి

మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం దిగువమంగుంట గ్రామంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవానికి మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె, గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్…

మండల అభివృద్ధికి సహకరించండి ఎంపీపీ సరిత

మన న్యూస్ ఎస్ఆర్ పురం :- మండల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని ఎంపీపీ సరిత అన్నారు సోమవారం ఎస్ఆర్ పురం మండలం కార్యాలయంలో ఎంపీడీవో మోహన మురళి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిత…

గ్రామ కంఠం భూమి సమస్యను పరిష్కరించిన ఎమ్మార్వో సుధాకర్.

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని నలపరెడ్డిపల్లి గ్రామస్తులకు 45 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 118 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అందులో 5 సెంట్లు భూమిని పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. గృహాలు నిర్మించి ఉన్న…

ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఆశ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతి -2025 కార్యక్రమం ప్రారంభోత్సవానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న నేపథ్యంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ డాలర్స్…